Loksabha | పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ వదిలి ఎంపీలను భయభ్రాంతులకు గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడిన నలగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురిలో ఇద్దరు �
Parliament Security Breach | పార్లమెంట్పై దాడి జరిగిన బుధవారానికి 22 సంవత్సరాలు పూర్తయ్యాయి. సరిగ్గా అదే రోజున మళ్లీ పార్లమెంట్లో భద్రతా లోపం చోటు చేసుకున్నది. పార్లమెంట్ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు అగంతకుల�
Parliament security scare | ఇద్దరు వ్యక్తులు బుధవారం లోక్సభలోకి చొరబడి కలకలం సృష్టించారు. (Parliament security scare) అయితే ఆ సమయంలో అక్కడున్న కొందరు ఎంపీలు ఏ మాత్రం బెదరలేదు. వెంటనే పరిస్థితిని గ్రహించారు. సభ్యుల సీట్ల పైనుంచి జంప్ చేస
Sanjay Singh | ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్సింగ్ జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 21 వరకు పొడిగించింది. కేసుకు సంబంధించిన అన్ని వివ
Loksabha Elections | లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఓటర్ల జాబితా సవరణ �
Live-In Relationship | సహజీవనం (Live-In Relationship) ఒక ప్రమాదకరమైన వ్యాధి అని బీజేపీ ఎంపీ విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలని పార్లమెంటులో డిమాండ్ చేశారు. గురువారం లోక్సభలో ‘జీరో అవర్’ సందర్భంగా హర్యానాకు చెం�
గతంతో పోల్చితే ఈ ఏడాది దేశంలో భూకంపాలు రెట్టింపు అయ్యాయి. 2020 నుంచి ఇప్పటివరకు భూకంపాల వివరాలు ఇవ్వాలని ఓ ఎంపీ కోరగా, కేంద్రం బుధవారం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం 2020 నుంచి ఈ ఏడాది నవంబర్ వర�
గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ బ్యాంకులు రూ.10.57 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కాగా, రైటాఫ్ చేసిన రుణాల్లో రూ.5.52 లక్షల కోట్లు భారీ ప�
Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తిరిగి రాజ్యసభలో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవ్ చద్దా సస్పెన్షన్ అంశంపై రాజ్యసభ ప్రివిలేజెస్ �
PM Modi: శీతాకాలం ఆసల్యమైనా.. దేశంలో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయన్నారు. మహిళలు, యువత, రైతులు, పేదల పక�
Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
R. Krishnaiah | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) డిమాండ్ చేశారు.
Parliament | ఈ నెల 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. బిల్లుల్లో జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ)