Sonia Gandhi: మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. లోక్సభలో ఆ బిల్లుపై జరిగిన చర్చలో ఆమె పాల్గొన్నారు. భారతీయ మహిళల పోరాటం ఎనలేనిదన్నారు. మహి�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానపరుస్తూ ప్రధాని మోదీ పార్లమెంట్ సాక్షిగా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మంగళవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు.
భారత ప్రజాస్వామ్య చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది. 75 ఏండ్లుగా భారత ప్రజాస్వామ్యానికి చిరునామాగా నిలిచిన పార్లమెంటు పాత భవనం ఇకనుంచి పార్లమెంటరీ చరిత్రకు సాక్షీభూతంగా నిలువనున్నది.
ప్రధాని మోదీ పచ్చి అబద్ధ్దాల కోరని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతూ తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
New Parliament House | సుమారు 75 సంవత్సరాలుగా పాత పార్లమెంటులో రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు కొన్ని ఉపయోగకరమైన చట్టాలు రూపుదిద్దుకుని వారి ఆశలు కొన్ని నెరవేరినాయి.బ్యాంకులు జాతీయం చేయడం ద్వారా బడుగు బలహీన వర్గా�
అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతున్నదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women's Reservation Bill) లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వ�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాపై నెలకొన్న సస్పెన్స్ వీడకముందే సమావేశాలకు సమయం ఆసన్నమైంది. నేటి నుంచి (సోమవారం) పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఘన చరిత్ర కలిగిన పార్లమెంట్ పాత భవనంల�
పాత పార్లమెంట్ భవనం ప్రతి భారతీయుడి ఎమోషన్. 96 ఏండ్ల ఘన చరిత్ర దీని సొంతం. భారత ప్రజాస్వామ్య యాత్రకు కేరాఫ్. స్వయంపాలనలో ఎన్నో చారిత్రాత్మక సంఘటనలకు సజీవ సాక్ష్యం. ఎంతోమంది తమ గొంతుకను వినిపించేందుకు ఉ�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ఎజెండాను కేంద్రం ఏదో దాస్తున్నదని, ఎంపీలకు సరైన సమాచారం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివ�
అఖిలపక్ష సమావేశానికి అధికార బీజేపీతో పాటు వివిధ ప్రతిపక్ష పార్టీలు హాజరయ్యాయి. బీఆర్ఎస్, బీజేడీ సహా పలు ప్రతిపక్ష పార్టీలు మహిళా బిల్లుపై పట్టుబట్టాయి. ఏండ్లుగా ఆమోదానికి నోచుకోని బిల్లును ఈ సమావేశా�
కేంద్రం వెంటనే పార్లమెంట్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ అన్నారు. ఆదివారం ఆమె బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానుండగా పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం (All Party Meeting) ప్రారంభమైంది.