గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో దేశీయ బ్యాంకులు రూ.10.57 లక్షల కోట్ల రుణాలను రైటాఫ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్కు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. కాగా, రైటాఫ్ చేసిన రుణాల్లో రూ.5.52 లక్షల కోట్లు భారీ ప�
Raghav Chadha | ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా తిరిగి రాజ్యసభలో మళ్లీ ఎంట్రీ ఇచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాఘవ్ చద్దా సస్పెన్షన్ అంశంపై రాజ్యసభ ప్రివిలేజెస్ �
PM Modi: శీతాకాలం ఆసల్యమైనా.. దేశంలో మాత్రం రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్సాహాన్ని నింపుతున్నాయన్నారు. మహిళలు, యువత, రైతులు, పేదల పక�
Parliament Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఇవి కొనసాగనున్నాయి. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
R. Krishnaiah | కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R.Krishnaiah) డిమాండ్ చేశారు.
Parliament | ఈ నెల 4 నుంచి 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు తెలుస్తున్నది. బిల్లుల్లో జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ)
రాజస్థాన్, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ర్టాల్లో ప్రకటించని బీసీ ముఖ్యమంత్రి నినాదం తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించడంలో మోదీ ప్రభుత్వ అంతర్యమేమిటని జాతీయ బీసీ సంక్షేమ సంఘం �
Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. డిసెంబర్ నెల 4వ తేదీ నుంచి 22 వరకు మొత్తం 19 రోజులు 15 సిట్టింగులతో ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రాను (Mahua Moitra) లోక్సభ నుంచి బహిష్కరించాలని, ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ (Ethics Committee) సిఫారసు చేసింది.
పశ్చిమ ప్రాంతంలో ఒక పక్క తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రపంచ అణు పరీక్షల నిషేధ ఒప్పందం రద్దు బిల్లుకు ఆ దేశ పార్ల�
ప్రతీ పార్లమెంట్ పరిధిలో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తామని తీర్మానం చేసిన కాంగ్రెస్ దానిని అమలు చేయకపోవడం సిగ్గుచేటని, ఆ పార్టీని బీసీలు ఎట్ల నమ్ముతారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడ
దేశ ఆర్థిక నిఘా సంస్థ కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్)లో తీవ్ర గందరగోళం నెలకొన్నది. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల ఆడిటింగ్కు కీలకమైన ఫీల్డ్వర్క్ను వెంటనే ఆపేయాలంటూ కాగ్ అధికారులకు ఈ నెల మొ�
దేశంలో ఉన్నత విద్యకు ఒకే నియంత్రణ వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది. త్వరలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (హెచ్ఈసీఐ) బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు కేంద్ర �