పార్లమెంట్లో గత వారం చోటుచేసుకొన్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభలు సోమవారం అట్టుడికాయి. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనలు కొనసాగించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విపక్షం లక్ష్యంగా బుల్డోజర్ నడిపిస్తోందని వేటుకు గురైన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గ�
Parliament: స్మోక్ అటాక్ నేపథ్యంలో బయటపడిన భద్రతా వైఫల్యం గురించి చర్చించాలని ఇవాళ విపక్షాలు ఉభయసభల్లో డిమాండ్ చేశాయి. దీంతో ఆ సభలను వాయిదా వేశారు. ఇక సస్పెండ్ అయిన 13 మంది ఎంపీలు ఇవాళ పార్ల�
PM Modi | పార్లమెంట్లో భద్రతా వైఫల్యంపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. కొందరు యువకులు పార్లమెంట్లో చొరబడి గందరగోళం సృష్టించడం దురదృష్ణకరమైన, ఆందోళనకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు. ఈ ఘటన తీవ్రతను ఏమాత్రం త
Parliament | పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. లోక్సభలో గ్యాలరీ నుంచి సభా మందిరంలోకి దూకి పొగ వదిలిన నిందితులు.. వాస్తవానికి వేరే ప్లాన్లు కూడా వేశారని ఢిల్లీ పోలీసు వర్గాలు శ�
Speaker Om Birla | లోక్సభలో భద్రతా వైఫల్యంపై ఇంకా పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం నెలకొన్నది. దీంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. పార్లమెంట్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా సమాధానం చెప్పాలని విపక్షాలు
భద్రతా వైఫల్యంపై పార్లమెంటు శుక్రవారం కూడా అట్టుడికింది. పార్లమెంటులోకి దుండగుల చొరబాటుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేయాలన్న డిమాండ్తో ఉభయ సభలను ప్రతిపక్షాలు స్తంభింపజేశాయి.
డిసెంబర్ 13న నూతన పార్లమెంటు భవనంలోని లోక్సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక వ్యక్తి సభలోకి దూకిన దుశ్చర్య యావన్మందినీ ఆందోళనకు గురిచేసింది. ఇది డిసెంబర్ 13న జరగటంలో ఏదన్న కుట్ర ఉన్నదా లేక యాదృచ్ఛికమా అన్నద
భారత పార్లమెంట్లో నిరసనకారులు అలజడి సృష్టించిన విధంగానే గురువారం అల్బేనియా పార్లమెంట్లో ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నాయకులు గులాబీ రంగు పొగ వదిలి అవినీతిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమా�
బీసీ కులగణన కోసం ప్రతిపక్షాలన్నీ ఒకటై కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య కోరారు. కులగణన చేపట్టాలని గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద బీసీ సంఘాల�
పార్లమెంటులోకి దుండగుల చొరబాటుపై పార్లమెంటు ఉభయ సభలు గురువారం అట్టుడికాయి. భద్రతా లోపాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటనలు చేయాలని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి డిమాండ్ చేయటంతో సభా
పార్లమెంట్లో బుధవారం స్మోక్ బాంబుల ద్వారా సృష్టించిన అలజడికి ప్రధాన సూత్రధారి అయిన లలిత్ ఝాను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ ఘటన తర్వాత తప్పించుకుని తిరుగుతున్న కోల్కతాకు చెందిన ఈ టీచర్ను