డిసెంబర్ 13న నూతన పార్లమెంటు భవనంలోని లోక్సభ సందర్శకుల గ్యాలరీ నుంచి ఒక వ్యక్తి సభలోకి దూకిన దుశ్చర్య యావన్మందినీ ఆందోళనకు గురిచేసింది. ఇది డిసెంబర్ 13న జరగటంలో ఏదన్న కుట్ర ఉన్నదా లేక యాదృచ్ఛికమా అన్నద
భారత పార్లమెంట్లో నిరసనకారులు అలజడి సృష్టించిన విధంగానే గురువారం అల్బేనియా పార్లమెంట్లో ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీ నాయకులు గులాబీ రంగు పొగ వదిలి అవినీతిపై విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమా�
బీసీ కులగణన కోసం ప్రతిపక్షాలన్నీ ఒకటై కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ య్య కోరారు. కులగణన చేపట్టాలని గురువారం ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద బీసీ సంఘాల�
పార్లమెంటులోకి దుండగుల చొరబాటుపై పార్లమెంటు ఉభయ సభలు గురువారం అట్టుడికాయి. భద్రతా లోపాలపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటనలు చేయాలని విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి డిమాండ్ చేయటంతో సభా
పార్లమెంట్లో బుధవారం స్మోక్ బాంబుల ద్వారా సృష్టించిన అలజడికి ప్రధాన సూత్రధారి అయిన లలిత్ ఝాను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంట్ ఘటన తర్వాత తప్పించుకుని తిరుగుతున్న కోల్కతాకు చెందిన ఈ టీచర్ను
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
G20 Summit | భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమ్మిట్ (G20 Summit) కోసం కేంద్ర ప్రభుత్వం రూ.416 కోట్లు ఖర్చు చేసింది. ఈ వివరాలను పార్లమెంట్కు గురువారం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జీ20 వ్యయాలకు సంబంధిం�
Lalit Jha | పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ దాడితో దేశం ఉలిక్కిపడింది. అయితే ఈ దాడిలో ఆరుగురి ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. ఇందులో ఐదుగురిని అరెస్టు చేశారు. లలిత్ ఝా అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అ
Parliament Security Breach | పార్లమెంట్లో బుధవారం భారీ భద్రతా లోపం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అధికారులకు కీలక చర్యలు చేపట్టారు. పార్లమెంట్ హౌస్ సెక్యూరిటీకి చెందిన ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చే�
కాలం చెల్లిన చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. జీవనం, వ్యాపారం సులువుగా సాగేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా 76 అనవసర చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 65 చట్టాల రద్దు కోస�
తెలంగాణలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు(సవరణ) బిల్లు-2023కు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
పాత పార్లమెంటు భవనంపై ఉగ్రదాడి జరిగిన రోజే కొత్త పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. పార్లమెంటులో లోక్సభ సమావేశమందిరంలో ఆగంతకులు జొరబడి రంగువాయువులు వెదజల్లుతూ బీభత్�