రాష్ట్రంలోని ఐదు లోక్సభ స్థానాల్లో తమ పార్టీ బలంగా ఉన్నదని, వాటిల్లో ఏదైనా ఒక స్థానం తమకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీని తాము కోరామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు వెల్లడించారు. హైద�
Parliament | రాజ్యసభ ప్రివిలేజెస్ కమిటీ తదుపరి సమావేశం ఈ నెల 9న డాక్టర్ హరివంశ్ అధ్యక్షతన జరుగనున్నది. ఇటీవల ముగిసిన శీతాకాల సమావేశాల్లో 11 మంది ఎంపీల సస్పెన్షన్కు సంబంధించిన కేసుతో సహా పలు అంశాలపై కమిటీ నిర్ణయం
Parliament | పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారీ సంఖ్యలో ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేశారు. ముగ్గురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ అంశా�
Supreme Court | కేంద్రం కొత్తగా తీసుకొని మూడు క్రిమినల్ చట్టాల అమలుపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. బ్రిటీష్ కాలం నాటి చట్టాల స్థానంలో తీసుకువచ్చిన చట్టాలకు ఇటీవల పార
పార్లమెంట్పై ఆగంతకుల దాడి చాలా గర్హమైనది. దాడి చేసిన వ్యక్తులు ఆకతాయిలనే ప్రస్తుతానికి మనకున్న సమాచారం. అంటే వాళ్లు ఉగ్రవాద సంస్థలకు చెందినవారని దర్యాప్తు సంస్థలు ఇప్పటివరకు నిర్ధారించలేదు. కానీ వాళ్
పార్లమెంట్లో ప్రతిపక్ష పార్టీలు, ఇండియా కూటమి ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్
Parliament Security Breach: పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన నేపథ్యంలో.. బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా వాంగ్మూలం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. డిసెంబర్ 13వ తేదీన జరిగిన ఘటనకు చెందిన కేసు
కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాల (సీఐఎస్ఎఫ్)తో పార్లమెంట్ భవనానికి పూర్తిస్థాయిలో సమర్థవంతమైన భద్రతను ఏర్పాటుచేసే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల పార్లమెం
పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్సభలో దుండగుల అలజడి.. అసాధారణ రీతిలో 146 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. తదితర పరిణామాల మధ్య షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే పార్లమెంట్ శీతాకాల సమావే�
Mayawati | విపక్షాలకు చెందిన ఎంపీలను సస్పెండ్ చేయడం బాధాకరం, దురదృష్టకరం అని బీఎస్పీ అధినేత్రి మాయావతి పేర్కొన్నారు. ఉభయసభల నుంచి 150 మంది ఎంపీలపై వేటు వేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిస�
CEC Bill: ఎన్నికల సంఘం అధికారుల నియామకం, సర్వీసు, కాలపరిమితికి చెందిన బిల్లుకు ఇవాళ లోక్సభ ఆమోదం తెలిపింది. ఆ బిల్లుపై న్యాయశాఖ మంత్రి అర్జున్ మాట్లాడారు. గత పాలకులు విస్మరించిన అంశాలను ఈసారి బిల
Opposition MPs | ఉభయసభల నుంచి సస్పెన్షన్కు గురైన ప్రతిపక్ష ఎంపీలు (Opposition MPs) గురువారం ఆందోళనకు దిగారు. పాత పార్లమెంట్ భవనం నుంచి సెంట్రల్ ఢిల్లీలోని విజయ్ చౌక్ వరకూ ధర్మా చేపట్టారు.
India Alliance MP's | లోక్సభలో ఎంపీ సస్పెన్షన్ ప్రక్రియ కొనసాగుతున్నది. మరో ఇద్దరు ఎంపీలను లోక్సభ నుంచి సస్పెండ్ బుధవారం సస్పెండ్ అయ్యారు. దీంతో సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 97కి చేరుకుంది. గత గురువారం నుంచి పార్లమెం�