Supreme Court | పశ్చిమ బెంగాల్లో సంచనం సృష్టించిన సందేశ్ఖాలీ కేసులో సోమవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. లోక్సభ సెక్రటేరియట్తో �
Parliament | 17వ లోక్సభలో చివరి రోజైన శనివారం అయోధ్య రామమందిరంపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ మాట్లాడుతూ రాంలల్లా ఆలయాన్ని నిర్మించడం చారిత్రక విజయంగా అభివర్ణించ�
PM Modi | మానవజాతి ఈ శతాబ్దంలోనే అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల చివరిరోజున ప్రధాని లోక్సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు ద
పోటీ పరీక్షల్లో అవకతవకలను అరికట్టేందుకు రూపొందించిన బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 6నే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలుపగా.. తాజాగా శుక్రవారం రాజ్యసభ ఆమోదించింది.
Sonia Gandhi: కేంద్రం ఇవాళ ముగ్గురికి భారతరత్న ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు సోనియా గాంధీ తెలిపారు. పార్లమెంట్ ఆవరణలో మీడియా అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్�
MP Ravichandra | పార్లమెంట్ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే పలు ఘటనల్లో భాగస్వామ్యం కావడం తన అదృష్టమని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇలాంటి అదృష్టం కల్పించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధిన�
Farmers' Protest | రైతులు మరోసారి తమ నిరసనను ఉధృతం చేశారు. (Farmers' Protest) ర్యాలీగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
PM Modi: భారీ మొత్తంలో భారత భూభాగాన్ని కాంగ్రెస్ పార్టీ శత్రు దేశాలకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. దేశ సైని�
PM Modi: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ నుంచి ఛాలెంజ్ వచ్చిందని, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా దాటవని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారని, మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని
డీఎంకే ఎంపీ టీఆర్ బాలు సోమవారం లోక్సభలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్పై చేసిన వ్యాఖ్యలపై డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒక దళితుడిని అవమానించారని, అందుకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస�
Lok Sabha | పోటీ పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నపత్రాలు లీక్ చేసి డబ్బులు దండుకునే వారికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. క్వశ్చన్ పేపర్ లీకేజీ లాంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక
PM Modi: దేశంలో విపక్ష పార్టీలు అధ్వాన్న స్థితికి చేరడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రధాని మోదీ అన్నారు. ఇతర విపక్షాలను ఆ పార్టీ ఎదగనివ్వలేదన్నారు. కుటుంబ పాలనకే ప్రాధాన్యత ఇచ్చిన ఆ పార్
PAN-Aadhaar Linking : ప్యాన్, ఆధార్ కార్డు జత చేయకుంటే జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ జరిమానా రూపంలో ఇప్పటి వరకు ఆరు వంద కోట్లు వసూల్ చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరీ తెలిపా