Religious Leaders: వివిధ రకాల మైనార్టీ మతాలకు చెందిన పెద్దలు ఇవాళ పార్లమెంట్ను విజిట్ చేశారు. దేశం అంతా ఒక్కటిగా ఉందని చెప్పడమే తమ ఉద్దేశం అని ఆ మతపెద్దలు పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్
భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ (President Mohamed Muizzu) నేడు ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించనున్నారు.
Budget 2024 | మధ్య తరగతి కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. బస్తీలు, అద్�
Nirmala Sitharaman: భారత్ను 2047 నాటికి వికసిత భారత్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మోదీ సర్కార్కు చెందిన చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమ�
Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆరోసారి కావడం విశేషం. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ప్ర
పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కేసు నిందితులు ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో తమకు విపక్ష పార్టీలతో సం బంధముందని ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు పెడుతున్నారని ఐదుగురు నిందితులు అడిషనల్ సెషన్�
Parliament | పార్లమెంట్లో మోదీ సర్కార్ చివరి బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కాగా సమావేశాలు సజావుగా సాగేందుక�
Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మోదీ ప్రభుత్వం 2.0 మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో ప్రభుత్వం రైల్వేలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలు�
Parliament | కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్వహించిన అఖిలపక్షం సమావేశంలో తెలంగాణ వాణిని బలంగా వినిపించామని లోక్సభలో బీఆర్ఎస్ నేత నామా నాగేశ్వర్రావు అన్నారు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రా�
Budget Session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో మంగళవారం కేంద్రం ఆల్పార్టీ మీటింగ్ నిర్వహించింది. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఉభయ సభలకు చెందిన అన్�
పార్లమెంట్ ఎన్నికల విధులు నిర్వర్తించనున్న ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీవో)లు, అస్టిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ (ఏపీవో)లు మినహా మిగతా సిబ్బంది అందరికీ 2 వారాల్లోగా అన్ని రకాల శిక్షణలు పూర్తిచేయాలని రాష్ట�
Parliament | 17వ లోక్సభ చివరి సమావేశాలు (Parliament) జనవరి 31వ తేదీ నుంచి జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని (All Party Meeting) ఏర్పాటు చేసింది.
Republic Day 2024 | ఏటా జనవరి 26న భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. స్వతంత్ర భారత చరిత్రలో ఇది ఎంతో కీలకమైంది. భారత రాజ్యాంగం అధికారికంగా 1950, జనవరి 26న అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి భారతదేశం ప్రజాస్వామ్�
BRS Party | ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరగ
కేంద్రం, రాష్ర్టాల మధ్య సుహృద్భావ వాతావరణం ఉంటేనే సమాఖ్య స్ఫూర్తి వర్ధిల్లుతుందని తరుచూ వల్లెవేసే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ర్టాల హక్కులను కాలరాయాలనుకొన్నారా? రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా దెబ్బకొట్