Farmers' Protest | రైతులు మరోసారి తమ నిరసనను ఉధృతం చేశారు. (Farmers' Protest) ర్యాలీగా పార్లమెంట్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రైతులు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
PM Modi: భారీ మొత్తంలో భారత భూభాగాన్ని కాంగ్రెస్ పార్టీ శత్రు దేశాలకు అప్పగించిందని ప్రధాని మోదీ ఆరోపించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. దేశ సైని�
PM Modi: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమ బెంగాల్ నుంచి ఛాలెంజ్ వచ్చిందని, 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు 40 సీట్లు కూడా దాటవని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ పేర్కొన్నారని, మీ పార్టీ ఆ 40 సీట్లును కాపాడుకోవాలని
డీఎంకే ఎంపీ టీఆర్ బాలు సోమవారం లోక్సభలో కేంద్ర మంత్రి ఎల్ మురుగన్పై చేసిన వ్యాఖ్యలపై డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఒక దళితుడిని అవమానించారని, అందుకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస�
Lok Sabha | పోటీ పరీక్షలు జరిగినప్పుడు ప్రశ్నపత్రాలు లీక్ చేసి డబ్బులు దండుకునే వారికి కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టనుంది. క్వశ్చన్ పేపర్ లీకేజీ లాంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక
PM Modi: దేశంలో విపక్ష పార్టీలు అధ్వాన్న స్థితికి చేరడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని ప్రధాని మోదీ అన్నారు. ఇతర విపక్షాలను ఆ పార్టీ ఎదగనివ్వలేదన్నారు. కుటుంబ పాలనకే ప్రాధాన్యత ఇచ్చిన ఆ పార్
PAN-Aadhaar Linking : ప్యాన్, ఆధార్ కార్డు జత చేయకుంటే జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ జరిమానా రూపంలో ఇప్పటి వరకు ఆరు వంద కోట్లు వసూల్ చేసినట్లు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి పంకజ్ చౌదరీ తెలిపా
Religious Leaders: వివిధ రకాల మైనార్టీ మతాలకు చెందిన పెద్దలు ఇవాళ పార్లమెంట్ను విజిట్ చేశారు. దేశం అంతా ఒక్కటిగా ఉందని చెప్పడమే తమ ఉద్దేశం అని ఆ మతపెద్దలు పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్
భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ (President Mohamed Muizzu) నేడు ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించనున్నారు.
Budget 2024 | మధ్య తరగతి కోసం కొత్తగా గృహ నిర్మాణ విధానం తీసుకురాబోతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పార్లమెంట్లో మధ్యంతర బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. బస్తీలు, అద్�
Nirmala Sitharaman: భారత్ను 2047 నాటికి వికసిత భారత్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మోదీ సర్కార్కు చెందిన చివరి బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆమ�
Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆరోసారి కావడం విశేషం. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ప్ర
పార్లమెంట్లో భద్రతా వైఫల్యం కేసు నిందితులు ఢిల్లీ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ కేసులో తమకు విపక్ష పార్టీలతో సం బంధముందని ఒప్పుకోవాలంటూ చిత్రహింసలు పెడుతున్నారని ఐదుగురు నిందితులు అడిషనల్ సెషన్�