Srinagar | శ్రీనగర్ లోక్సభ నియోజకవర్గంలో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదైంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 36.58 శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈనెల 7న జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహి�
BRS Party | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సంచలనం సృష్టించబోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి, గులాబీ జెండా అత్యధిక సీట్లను కైవసం చేసుకునే అవకాశం ఉ
KCR | ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు వస్తున్నాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ సీఎం బీజేపీలో కలిసే అవకాశం ఉందని కేసీఆర్ అన్న�
KCR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. నిన్న జరిగిన అంబేద్కర్ జయంతి రోజున ఆ మహానీయుడిని అవమానించారు అని కేసీఆర్ మండిపడ్డారు. కనీసం అంబేద్�
దేశంలో నెల రోజుల్లో సాధారణ ఎన్నికలు జరుగబోతున్నాయి. రాజకీయ పార్టీలన్నీ సమర సన్నాహాల్లో మునిగి ఉన్నాయి. తమ మంద, ధన, కండ బలంతో ఓట్లను దండుకునేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి.