హిందూ రాష్ట్రం కావాలని పార్లమెంట్లో నిర్భయంగా డిమాండ్ చేసే 50 మంది ఎంపీలను ఎన్నుకోవడం అత్యవసరమని తెలంగాణకు చెందిన బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే టీ రాజాసింగ్ అన్నారు.
ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత సహజమో.. విభిన్న రాజకీయ సిద్ధాంతాలు కలిగిన పార్టీలు ఉండటమూ అంతే సహజం. దేశాన్ని పాలించడానికి రాజకీయ పార్టీల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండటం ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున�
నీట్ అక్రమాలపై శుక్రవారం పార్లమెంట్ దద్దరిల్లింది. ప్రవేశ పరీక్ష నిర్వహణలో జరిగిన అక్రమాలపై వెంటనే ప్రభుత్వం చర్చ చేపట్టాలని లోక్సభ, రాజ్యసభల్లో విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.
నీట్ రగడ పార్లమెంట్ ఉభయసభలనూ కుదిపివేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్, పరీక్ష నిర్వహణ లోటుపాట్లపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో లోక్సభలో గందరగోళం నెలకొనడంతో సభ జులై 1కి వాయిదా పడింది.
Congress MP | కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఛత్తీస్గఢ్కు చెందిన సీనియర్ నాయకురాలు ఫూలోదేవి నేతమ్ (Phulo Devi Netam) సభలో కళ్లుతిరిగి పడిపోయారు. నీట్ పరీక్ష (NEET exam) లో అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్
NEET Scam : దేశంలో వరుసగా జరుగుతున్న ప్రశ్నాపత్రాల లీకేజ్తో యువత భవిష్యత్ నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా ఆందోళన వ్యక్తం చేశారు.
NEET | పార్లమెంటు ఉభయ సభల్లో నీట్పై వాయిదా తీర్మానాలు తీసుకువస్తామని ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో గురువారం జరిగిన ‘ఇండియా’ కూటమి పార్టీల సమావేశంలో ఈ నిర�
President Murmu | ఉభయసభలను ఉద్దేశించి (address joint session) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి భవన్నుంచి ముర్ము పార్లమెంట్ వద్దకు చేరుకున్నారు.
President Murmu | 18వ లోక్సభ కొలువుదీరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి (address joint session) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ప్రసంగించనున్నారు.