Economic Survey : దేశం పేదరికం, నిరుద్యోగంతో సతమతమవుతుంటే సమస్యలను కప్పిపుచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సర్వేలో వెల్లడించడం విచారకరమని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రా అన్నారు.
Jagdeep Dhankhar | భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ (Jagdeep Dhankhar) నేతృత్వంలో పార్లమెంట్ హౌస్ (Parliament House) లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశమైంది. రాజ్యసభ వ్యవహారాలపై ఈ సమావేశంలో చర్చ జరగింది.
Economic Survey 2024 | దేశంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపువారే ఉన్నారని, వారిలో చాలామందికి ఆధునిక ఆర్థిక వ్యవస్థ (Modern Economy) కు అవసరమైన నైపుణ్యాలు లేవని ఆర్థిక సర్వే 2023-24 (Economic Survey-2023-24) స్పష్టం చేసి
Economic Survey 2023-24 | పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దాంతో వరుసగా మూడోసారి అధికారంలోకి
Parliament Monsoon session 2024 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో కేంద్ర బడ్జెట్ను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 12 వరకు జరుగనున్న ఈ సమావేశాల్లో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 23న 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తి స్థాయి బడ్జెట్ను
బీసీల సమస్యల పరిష్కారం కోరుతూ ఆగస్టు 5, 6, 7 తేదీల్లో వేలాది మందితో పార్లమెంట్ ముట్టడిస్తామని ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య వెల్లడించారు.
Union Cabinet | ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ (Union Cabinet) రేపు (గురువారం) సమావేశం కానుంది. గురువారం ఉదయం 10.30 గంటలకు కేంద్ర క్యాబినెట్ సమావేశం కానున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి
పార్లమెంటు సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సోమవారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన పలు వ్యాఖ్యలను స్పీకర్ ఓం బిర్లా లోక్సభ రికార్డుల నుంచి తొలగించారు.
Rahul Gandhi : రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో సోమవారం జరిగిన చర్చలో రాహుల్ గాంధీ మొదటిసారిగా ప్రతిపక్ష నేత హోదాలో ప్రసంగించారు.
పశ్చిమ బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర సోమవారం లోక్ సభలో బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గత లోక్సభలో తనను సస్పెండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ‘నా నోరు మూయించాలని వారు (బీజేపీ) ప్రయత్నించారు.