కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
G20 Summit | భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 సమ్మిట్ (G20 Summit) కోసం కేంద్ర ప్రభుత్వం రూ.416 కోట్లు ఖర్చు చేసింది. ఈ వివరాలను పార్లమెంట్కు గురువారం తెలిపింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, జీ20 వ్యయాలకు సంబంధిం�
Lalit Jha | పార్లమెంట్ లోపల, బయట కలర్ స్మోక్ దాడితో దేశం ఉలిక్కిపడింది. అయితే ఈ దాడిలో ఆరుగురి ప్రమేయం ఉందని పోలీసులు తేల్చారు. ఇందులో ఐదుగురిని అరెస్టు చేశారు. లలిత్ ఝా అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అ
Parliament Security Breach | పార్లమెంట్లో బుధవారం భారీ భద్రతా లోపం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అధికారులకు కీలక చర్యలు చేపట్టారు. పార్లమెంట్ హౌస్ సెక్యూరిటీకి చెందిన ఎనిమిది మంది అధికారులను సస్పెండ్ చే�
కాలం చెల్లిన చట్టాల రద్దు బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించింది. జీవనం, వ్యాపారం సులువుగా సాగేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా 76 అనవసర చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. 65 చట్టాల రద్దు కోస�
తెలంగాణలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు(సవరణ) బిల్లు-2023కు మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.
పాత పార్లమెంటు భవనంపై ఉగ్రదాడి జరిగిన రోజే కొత్త పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. పార్లమెంటులో లోక్సభ సమావేశమందిరంలో ఆగంతకులు జొరబడి రంగువాయువులు వెదజల్లుతూ బీభత్�
Lok Sabha | మనోరంజన్ మంచోడే కానీ అతని మనసులో ఏముందో అర్థం చేసుకోవడం కష్టం.. అతను స్వామి వివేకానంద పుస్తకాలు చదివేవాడు. ఈ బుక్స్ చదవడం వల్లే ఇలాంటి ఆలోచనలు వచ్చి ఉండొచ్చని తాను భావిస్తున్నాన�
Parliament security Breach | పార్లమెంట్లో బుధవారం భద్రతా వైఫల్యం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించిన కొత్త పార్లమెంట్లో భద్రతపై పలు ప్రశ్న
Lok Sabha security breach | పార్లమెంట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆగంతకులు లోక్సభలో కలర్ స్మోక్ వదిలి నానా హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. నాలుగు అంచెల భద్రతా వలయ
Neelam | పోలీసుల వలయాన్ని దాటుకొని పార్లమెంట్ ప్రాంగణంలో ఎల్లో స్మోక్ వదిలిన నీలం అనే యువతిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే నీలం ఫోటోలు టీవీల్లో రావడాన్ని చూసి కుటుంబ సభ్యులు
MPs thrash Lok Sabha intruder | పార్లమెంటులో భద్రతా ఉల్లంఘనకు పాల్పడి లోక్సభలోకి చొరబడిన ఒక వ్యక్తిని ఎంపీలు పట్టుకున్నారు. ఆపై అతడ్ని చితకబాది భద్రతా సిబ్బందికి అప్పగించారు. (MPs thrash Lok Sabha intruder) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �
Mulugu Tribal University | రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న కేంద్రం ఏర్పాటు చేయనున్న సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం ఎతలిపింది. పార్లమెంట్లో భద్రతా లోపంపై అమిత్ష�