ఒక్క ఓటు రెండు రాష్ర్టాలు అని నాడు బీజేపీ చేసిన కాకినాడ తీర్మానం మరి చి పోయినట్టున్నారు. తెలంగాణ ఉద్యమం గురించి, రాష్ట్ర ఏర్పాటు కోసం సాగిన సుదీర్ఘ చర్చల ప్రక్రియ గురించి మోదీకి అవగాహన లేకపోతే ఆ పార్టీ సీ
నూతన విద్యా విధానంలో ప్రతిపాదించిన మల్టిపుల్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ (ఎంఈఎంఈ) వ్యవస్థను అమలు చేయడంలో భారతీయ విద్యా సంస్థలకు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నదని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.
దేశంలోని ఓబీసీలు తమకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, ఓబీసీల జనాభా లెక్కించడం, చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభ�
సనాతన ధర్మం గురించి రోజూ మాట్లాడే వాళ్లకు, బయటి దేశాలకు వెళ్లి భారతదేశం ధార్మిక దేశమని డబ్బా కొట్టేవాళ్లకు పతంజలి మహర్షి ప్రవచించిన అష్టాంగ మార్గం గురించి తెలిసే ఉండాలి.
చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకోసం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, బడుగుల లింగయ్యయాదవ్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల�
చరిత్రాత్మక మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోద ముద్ర వేసింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 128వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. నారీ శక్తి వందన�
ప్రస్తుత పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లోనే బీసీ బిల్లూ ప్రవేశపెట్టి అమలు చేయాలి. లేదంటే దీని కోసం మరో జాతీయ పోరాటం జరుగుతుంది. తెలంగాణే దీనికి అంకురార్పణ చేస్తుంది..
పార్లమెంట్ లేదా అసెంబ్లీల్లో మాట్లాడేందుకు, ఓటు వేసేందుకు లంచం తీసుకున్నవారికి విచారణ నుంచి మినహాయింపు ఇస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఏడుగురు జడ్జీలతో ధర్మా
Canada Diplomatic Row | కెనడాతో దౌత్యపరమైన విభేదాల (Canada Diplomatic Row) నేపథ్యంలో ప్రధాని మోదీని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ బుధవారం కలిశారు. కొత్త పార్లమెంట్ భవనంలో వారిద్దరూ సమావేశమయ్యారు.
DMK MP Kanimozhi: సెల్యూట్ చేయాల్సిన అవసరం లేదని, కానీ మహిళల్ని సమానంగా చూస్తే సరిపోతుందని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆమె ఇవాళ లోక్సభలో మాట్లాడారు. 2010లో కూడా ఈ బిల్లుపై ర�