పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్ట్ 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ట్వీట్ చేశారు. కొన్ని విపక్షాలు ఐక్య కూటమిగా ఏర్పడి బీజేపీ సర్కారుపై పో�
వైఫల్యాలను కప్పిపుచ్చుకొని, ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నాలను బీజేపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేయడం ల�
Parliament monsoon session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (Parliament monsoon session) కేంద్రం సిద్ధమవుతోంది. జులై మూడో వారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Chada Venkata Reddy | ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్(Parliament) భవన్లో రాజదండం ప్రతిష్ఠించి రాజరిక వ్యవస్థను తీసుకురావడానికి కుట్ర రాజకీయాలకు తెరతీశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించార�
ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ (BJD) అధినేత నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించిన ఎన్డీయేతర పార్టీల్లో బీజేడీ నిలిచింది.
ఈ నెల 28న జరుగబోయే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్ను ప్రారంభించడం ప్రజాస్వామ్�
నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టాల్సిందేనని, లేకుంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ స్పష్టం చేసింది.
వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడుతూ నియంతృత్వ పోకడలు పోతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తీరు మారడం లేదు. తమ పార్టీ అధికారంలో లేని చోట ఒకలా, ఉన్నచోట మరోలా వ్యవహరిస్తూ అవకాశం ఉన్న ప్రతి�
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంజూరు చేసిన 3 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి శుక్రవారం శ్రీలంక పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ద్వీప దేశానికి ఈ బెయిలవుట్
స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లలో లేవనెత్తిన అంశాలపై పార్లమెంటుకు శాసనాధికారం ఉన్నదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐ
నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణం చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ �
కాయకమే కైలాసం (వర్క్ ఈజ్ వర్షిప్) అని ప్రపంచానికి గొప్ప సందేశాన్నిచ్చిన మహనీయుడు బసవేశ్వరుడని (Basaveshwara) మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. దేశంలో గొప్ప మార్పునకు నాంది బసవేశ్వరుడని చెప్పారు. మొదటి పార
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, విదేశాల నుంచి నల్లధనం తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు. ఇవీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లినప్�