Jamili Elections | జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసింది. దేశమంతా ఒకేసారి (పార్లమెంట్, అసెంబ్లీలకు) ఎన్నికలు నిర్వహించి, లబ్ధి పొందేందుకు తహతహలాడిన మోదీ సర్కార్ దానిపై వెనక్కి తగ్గింది. జమిలి �
ప్రపంచ వేదికల మీద ప్రజాస్వామ్య ప్రవచనాలు వల్లించే విశ్వగురుకు సొంత దేశంలో సమస్యలు పట్టవు. మంటల్లో మలమల మాడుతున్న మణిపూర్పై ప్రధాని మోదీ పెదవి విప్పరు.
పార్లమెంట్లో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. మణిపూర్ అంశంపై మొదటి నుంచి పట్టు విడవని ప్రతిపక్షాలు తమ ఆందోళనలను గురువారం కూడా కొనసాగించాయి. లోక్సభలో విపక్ష సభ్యులు నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు.
బంగారం, వెండి, రాగి, లిథియం, బెరీలియం వంటి విలువైన ఖనిజాలను వెలికితీసే అనుమతులు ఇప్పటివరకూ ప్రభుత్వ రంగ సంస్థలకే ఉండేవి. అయితే, కేంద్రంలోని బీజేపీ సర్కారు ఇప్పుడు కొత్తగా నిబంధనలను సవరించింది.
న్యూఢిల్లీ: విదేశీ జైళ్లలో 8300 మంది భారత ఖైదీలు మగ్గుతున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ తదితర గల్ప్ దేశాల్లోనే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది.
Jamili Election | దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ ప్రస్తుతం సాధ్యం కాదని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. కొంతకాలంగా జమిలి ఎన్నికలపై చర్చలు, ఊహాగానాల సాగుతున్న నేపథ్యంలో.. పార్లమెంట్లో కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రక�
పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ ప్రతిపక్షాల ఆందోళనల నడుమ కేంద్రం పలు బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. వీటిలో జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం సంబంధ�
ఉపాధి హామీ పథకానికి కేంద్రం తిలోదకాలు ఇస్తున్నది. 2022-23లో 5 కోట్లకు పైగా జాబ్ కార్డులను రద్దు చేసినట్టు కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం పార్లమెంట్లో వెల్లడించారు.
విపక్షాలు తమ కూటమికి ఇండియా పేరు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఈస్టిండియా కంపెనీ వ్యాఖ్యలను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తప్పుపట్టారు.
రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడుతూ తాము మణిపూర్ గురించి మాట్లాడుతుంటే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఈస్టిండియా కంపెనీ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.