Parliament Monsoon Session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, దేశంలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, ఉమ్మడి పౌరసృ్మతి, మణిపూర్ హింస, ఢిల్లీ ఆర్డినెన్స�
దేశ ప్రజల అవసరాలు, సమస్యల పరిష్కారం కోసమే బీఆర్ఎస్ పార్లమెంట్లో పోరాడనుందని ఆ పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశరావు అన్నారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షకాల సమావేశాల నేపథ్యంలో పార్ల�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. మణిపూర్ ఘర్షణలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరలు పెరుగుదల, నిరుద్యోగం, ఢిల్లీ ఆర్డినెన్స్, �
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్పై (Delhi ordinance) పోరాటం చేస్తున్న అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి (AAP) మరింత బలం చేకూరనుంది. పార్లమెంటులో ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ప్ర
ప్రధాని మార్క్ రట్ (PM Mark Rutte) తన పదవికి రాజీనామా చేయడంతో నెదర్లాండ్స్లోని (Netherlands) సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది. దేశంలోకి వలసల నిరోధంపై (Migration policy) కూటమిలోని నాలుగు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ప్రధాన
ఉమ్మడి పౌరస్మృతి.. మనదేశంలో దశాబ్దాలుగా అత్యంత వివాదాస్పదమూ, చర్చనీయాంశమూ అయిన అంశాల్లో ఇదీ ఒకటి. దేశానికి స్వాతంత్య్రం రాకపూర్వం నుంచే యూసీసీపై తీవ్ర వాదోపవాదాలు, చర్చలు జరిగాయి. రాజ్యాంగ కర్తలు కూడా ర�
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్న సందర్భంగా జూలై 19న కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నదని అధికారిక వర్గాలు గురువారం మీడియాకు తెలిపాయి. ఈనెల 20న మొదలుకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశా�
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ఆగస్ట్ 11 వరకు కొనసాగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి శనివారం ట్వీట్ చేశారు. కొన్ని విపక్షాలు ఐక్య కూటమిగా ఏర్పడి బీజేపీ సర్కారుపై పో�
వైఫల్యాలను కప్పిపుచ్చుకొని, ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ప్రయత్నాలను బీజేపీ ప్రభుత్వం ముమ్మరం చేసింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నా, ఉమ్మడి పౌరస్మృతిపై మోదీ ప్రభుత్వం వెనుకడుగు వేయడం ల�
Parliament monsoon session | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (Parliament monsoon session) కేంద్రం సిద్ధమవుతోంది. జులై మూడో వారం నుంచి ఈ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Chada Venkata Reddy | ప్రధాని నరేంద్ర మోదీ నూతన పార్లమెంట్(Parliament) భవన్లో రాజదండం ప్రతిష్ఠించి రాజరిక వ్యవస్థను తీసుకురావడానికి కుట్ర రాజకీయాలకు తెరతీశారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి విమర్శించార�
ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతాదళ్ (BJD) అధినేత నవీన్ పట్నాయక్ (CM Naveen Patnaik) ప్రకటించారు. దీంతో ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు ప్రకటించిన ఎన్డీయేతర పార్టీల్లో బీజేడీ నిలిచింది.