Nama Nageshwar Rao:అదానీ అంశంపై జేపీసీ వేసి, ఆ అంశంపై పార్లమెంట్లో చర్చ చేపట్టే వరకు తమ పోరాటం ఆగదని నామా నాగేశ్వర రావు అన్నారు. మోదీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. పార్లమెంట్ ఆ
BRS Protest: బీఆర్ఎస్ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. అదానీ స్కామ్పై జేపీసీ వేయాలని కోరారు. పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం ముందు ప్రదర్శన చేపట్టారు. ఈ నిరసనలో కాంగ్రెస్ పార్టీ కూడా పాల్గొన్నద
అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేసి విచారణ చేపట్టాల్సిందేనని పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. కేంద్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నదని మ�
Parliament | పార్లమెంట్ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో వరుసగా మూడు రోజుల నుంచి రచ్చ జరుగుతూనే ఉన్నది. అదానీ-హిండెన్బర్గ్ వ్యవహారంపై ప్రతిపక్షాల ఆందోళనలతో ఉభయసభలు దద్ధరిల్లుతున్నాయి.
Opposition MPs Protest | అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై విచారణ చేయాలంటూ ఈడీకి మెమొరాండం సమర్పించేందుకు ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మినహా అన్ని ప్రతిపక్ష
ర్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ ఎంపీలు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరల పెరుగుదల
Shashi Tharoor | రాహుల్గాంధీ సభకు క్షమాపణ చెప్పాలని ఇటు లోక్సభలో, అటు రాజ్యసభలో కేంద్ర మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శశిథరూర్ (Shashi Tharoor).. రాహ�
Parliament | పార్లమెంటు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి. రెండు విడతల బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలు ప్రారంభంకాగానే అదానీ వ్యవహారంపై జాయింట్ ప
Mallikarjun Kharge | కేంద్ర ప్రభుత్వ వైఖరిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ పాలనలో న్యాయశాస్త్ర నియమాలను తుంగలో తొక్కారని, ప్రజాస్వామ్యం కూనీ అవుతున్నదని ఆయన �
BRS Protest:ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఇవాళ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. విపక్షాలు కూడా ఉభయసభలను అడ్డుకున్నాయి.
బీసీలు బానిసత్వం వదిలి ఉద్యమానికి సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి సత్తుపల్లికి వెళ్తూ మార్గమధ్యలో సూర్యాపేట పట్టణ ప�
Sitaram Yechury | మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) అన్నారు. మహిళలకు భాగస్వామ్యం లేనంత వరకు సమాజం ముందుకు పోదని చెప్పారు.
MLC Kavitha | జంతర్మంతర్లో మొదలైన పోరాటం దేశమంతా వ్యాపించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. మహిళా బిల్లు (Women's Reservation Bill) ఓ చారిత్రక అవసరమని, దానిని సాధించి తీరాలని చెప్పారు.