ఈ నెల 28న జరుగబోయే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరిస్తున్నట్టు 19 విపక్ష పార్టీలు ప్రకటించాయి. రాజ్యాంగ అధినేతగా ఉన్న రాష్ట్రపతి కాకుండా ప్రధాని మోదీ పార్లమెంట్ను ప్రారంభించడం ప్రజాస్వామ్�
నూతన పార్లమెంట్ భవనానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టాల్సిందేనని, లేకుంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడుతామని ‘కరెన్సీపై అంబేదర్ ఫొటో సాధన సమితి’ స్పష్టం చేసింది.
వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడుతూ నియంతృత్వ పోకడలు పోతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సారథ్యంలోని బీజేపీ తీరు మారడం లేదు. తమ పార్టీ అధికారంలో లేని చోట ఒకలా, ఉన్నచోట మరోలా వ్యవహరిస్తూ అవకాశం ఉన్న ప్రతి�
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మంజూరు చేసిన 3 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి శుక్రవారం శ్రీలంక పార్లమెంట్ ఆమోదం తెలిపింది. కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న ద్వీప దేశానికి ఈ బెయిలవుట్
స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్లలో లేవనెత్తిన అంశాలపై పార్లమెంటుకు శాసనాధికారం ఉన్నదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పిటిషన్లను సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐ
నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్కు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నామకరణం చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజామాబాద్ �
కాయకమే కైలాసం (వర్క్ ఈజ్ వర్షిప్) అని ప్రపంచానికి గొప్ప సందేశాన్నిచ్చిన మహనీయుడు బసవేశ్వరుడని (Basaveshwara) మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. దేశంలో గొప్ప మార్పునకు నాంది బసవేశ్వరుడని చెప్పారు. మొదటి పార
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, విదేశాల నుంచి నల్లధనం తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు. ఇవీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లినప్�
దేశంలోని ప్రతిఒక్కరు అంబేద్కర్ (Ambedkar) అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం (Parliament) సెంట్రల్ విస్టాకు కూడా బీఆర్ అంబేద్కర్ పే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారాలకు కత్తెర వేస్తూ పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించిన బిల్లును ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ శనివారం తిప్పిపంపారు.
Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్( Parliament ) సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిప్పంటించుకున్నబాధ�
Tiranga March: జాతీయ జెండాలతో విపక్ష ఎంపీలు ఇవాళ ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ఆ ర్యాలీ సాగింది.
రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రెండురోజుల పాట�