దేశంలోని ప్రతిఒక్కరు అంబేద్కర్ (Ambedkar) అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) అన్నారు. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం (Parliament) సెంట్రల్ విస్టాకు కూడా బీఆర్ అంబేద్కర్ పే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారాలకు కత్తెర వేస్తూ పాకిస్థాన్ పార్లమెంట్ ఆమోదించిన బిల్లును ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ శనివారం తిప్పిపంపారు.
Delhi | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్( Parliament ) సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిప్పంటించుకున్నబాధ�
Tiranga March: జాతీయ జెండాలతో విపక్ష ఎంపీలు ఇవాళ ఢిల్లీలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్ వరకు ఆ ర్యాలీ సాగింది.
రెండు లక్షల కోట్లతో బీసీ సబ్ప్లాన్ ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద రెండురోజుల పాట�
దేశవ్యాప్తంగా 4% పాలలో కల్తీ జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పాలను కల్తీ చేసేందుకు డిటర్జెంట్లు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి హానికారక పదార్థాలు వాడుతున్నట్టు వెల్లడించింది. పాల నాణ్య�
రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్' మిషన్ అనుకొన్న లక్ష్యాలను చేరుకోవట్లేదని తెలుస్తున్నది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (ఓఎఫ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న కక్ష పతాకస్థాయికి చేరింది. తెలంగాణ అంటేనే పగబట్టినట్టుగా బుసలు కొడుతున్నది. ఒక్క పైసా ఇవ్వం.. ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం.. అసలు తెలంగాణను అభివృద్ధే కానియ్యం..
అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ సహా ఇతర విపక్ష ఎంపీల ఆందోళనలు మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయసభల్లో కొనసాగాయి. అదానీ సంగతి తేల్చాల్సిందేనని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. అదానీ
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలన్న డిమాండ్పై బీఆర్ఎస్ తన పోరును మరింత ఉధృతం చేసింది. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి, దానిపై చర్చించి ఆమోదించాలని కోరుతూ మంగళవ�
కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సహా విపక్ష ఎంపీలు చేపట్టిన ఆందోళనతో సోమవారం పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని సభ్యులు డిమాండ్ చేశా�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించటంపై పార్లమెంటు వేదికగా నిరసన గళాన్ని వినిపించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దేశ రాజధానిలో పార్లమెంటుకు కూత వేటు దూరంలోనే ఎంపీలపై బలప్రదర్శనకు దిగారు. ఎంపీ�