దేశవ్యాప్తంగా 4% పాలలో కల్తీ జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పాలను కల్తీ చేసేందుకు డిటర్జెంట్లు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి హానికారక పదార్థాలు వాడుతున్నట్టు వెల్లడించింది. పాల నాణ్య�
రక్షణ రంగంలో దేశం స్వయంసమృద్ధి సాధించాలన్న ఉద్దేశంతో ప్రధాని మోదీ అట్టహాసంగా ప్రారంభించిన ‘ఆత్మనిర్భర్ భారత్' మిషన్ అనుకొన్న లక్ష్యాలను చేరుకోవట్లేదని తెలుస్తున్నది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు (ఓఎఫ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తెలంగాణ పట్ల ఉన్న కక్ష పతాకస్థాయికి చేరింది. తెలంగాణ అంటేనే పగబట్టినట్టుగా బుసలు కొడుతున్నది. ఒక్క పైసా ఇవ్వం.. ఒక్క ఫ్యాక్టరీ ఇవ్వం.. అసలు తెలంగాణను అభివృద్ధే కానియ్యం..
అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ సహా ఇతర విపక్ష ఎంపీల ఆందోళనలు మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయసభల్లో కొనసాగాయి. అదానీ సంగతి తేల్చాల్సిందేనని, ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సిందేనని సభ్యులు పట్టుబట్టారు. అదానీ
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలన్న డిమాండ్పై బీఆర్ఎస్ తన పోరును మరింత ఉధృతం చేసింది. లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి, దానిపై చర్చించి ఆమోదించాలని కోరుతూ మంగళవ�
కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సహా విపక్ష ఎంపీలు చేపట్టిన ఆందోళనతో సోమవారం పార్లమెంట్ ఉభయసభలు దద్దరిల్లాయి. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలని సభ్యులు డిమాండ్ చేశా�
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించటంపై పార్లమెంటు వేదికగా నిరసన గళాన్ని వినిపించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నిర్ణయించింది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినదిస్తూ శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దేశ రాజధానిలో పార్లమెంటుకు కూత వేటు దూరంలోనే ఎంపీలపై బలప్రదర్శనకు దిగారు. ఎంపీ�
దేశం చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇది కాంగ్రెస్ లేదా రాహుల్ గాంధీ పోరాటం మాత్రమే కాదు.. అరకొర చదువుతో నియంతృత్వ పాలన సాగిస్తున్న వ్యక్తిపై మొత్తం ప్రతిపక్షం చేస్తున్న పోరాటం. బ్రిటిష్ ప
Rahul Gandhi | కోర్టు తీర్పు అనంతరం రాహుల్ శుక్రవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఈ ఉదయం పార్లమెంట్ (Parliament) ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి రాహుల్ హాజరయ్యారు.
సీబీఐ హోదా, దాని అధికారాలు, విధులను నిర్వచించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసు చేసింది. సీబీఐ తమ రాష్ట్రంలో అడుగుపెట్టకుండా చాలా రాష్ర్టాలు జనరల్ కన్సెంట్ను ఉప
షెడ్యూల్ కంటే వారం ముందుగానే పార్లమెంట్ సమావేశాలను నిరవధికంగా వాయిదావేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై జేపీసీ వేయాలని బీఆర్ఎస్, ఇతర విపక్ష పా�