Economic Survey 2022-23 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఆర్థికసర్వేను ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపద�
President Murmu in Parliament: అవినీతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గరీబ్ కళ్యాణ్ స్కీమ్ను ప్రపంచ దేశాలు హర్షిస్
PM Modi at Parliament: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. మన బడ్జెట్పైనే ప్రపంచ దేశాలు దృష్టి పెట్టినట్లు మోదీ తెలిపారు.
మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని, మందబలంతో సమావేశాలను బుల్డోజ్ చేస్తే ప్రతిఘటిస్తామని భా�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తొలి రోజున ఆర్థిక సర్వేను లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెడతారు.
మన దేశంలో రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరల్లేక రోడ్డు మీదకు రావడమే విన్నాను తప్ప, ‘రైతులకు ఆదాయం చాలా ఎక్కువైపోయింది, వారి మీద పన్నులు వేయండి’ అనే మాట ఇప్పటివరకు నేనైతే వినలేదు.
All-party meeting | ఈ నెల 30న ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరగనుందని విశ్వసనీయ సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అన్ని పార్టీలతో ఈ నెల 30న సమావేశం కావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు అన్ని పార్
ఇప్పటికే ఎడాపెడా ప్రభుత్వ ఆస్తుల్ని విక్రయించి ప్రైవేటుపరం చేసిన కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం మరిన్ని ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నట్టు సమాచారం. కేంద్ర బడ్జెట్ పార్లమెంట్లో ప్రవేశపెడుతున్�
అన్ని వ్యవస్థల కన్నా పార్లమెంటే అత్యున్నతమైనదని ఉపరాష్ట్రపతి ధన్కర్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత చిదంబరం తప్పుబట్టారు. ఆయన చెప్పినట్లుగా పార్లమెంటు అత్యున్నతమైనది కాదని, రాజ్యాంగమే అన్నింటికంట�
Budget session | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సారి కూడా సమావేశాలు రెండు విడుతల్లో జరుగుతాయని పేర్కొన్నాయి. సమావేశాలు జనవరి 31న ప్రారంభమై, ఏప్రిల్6న
జనవరి 31వ తేదీ నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల ఉమ్మడి సమావేశంలో ప్రసంగించనున్నారు.
పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చాలని రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్కర్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు లేఖ రాశారు.
BRS party :తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ.. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. అయితే పార్లమెంటు ఉభయ సభల్లోనూ టీఆర్ఎస్ పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి పార్టీ గా మార్�
Covid-19 situation | ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు, ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసుల నమోదు నేపథ్యంలో ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గురువారం పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. కొవి�