సీఎం కేసీఆర్ మానస పుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ దేశంలో పచ్చదనం పెంపునకు దోహదపడిందని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. గత మూడేండ్లలో అత్యధిక మొక్కలు నాటిన రాష్ట్రంగా.. పచ్చదనం అత్యధికంగా పెరిగిన రాష్ట్రంగా
Shashi Tharoor | కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ కాలికి ఫ్యాక్చరైంది. గురువారం పార్లమెంట్ మెట్లపై జారిపడటంతో ఎడమ కాలు బెణికింది. ఈ విషయాన్ని శశిథరూర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తీవ్రమైన నొప్పి కారణంగా ప్రస్
Mallikharjun Kharge | కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే.. మరికాసేపట్లో అన్ని పార్టీల రాజ్యసభాపక్ష నేతలతో
వైద్య కళాశాలల మంజూరులో కేంద్రం చేసిన అన్యాయం కారణంగా తెలంగాణ సుమారు రూ.2 వేల కోట్లకుపైగా నష్టపోయింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాల కింద కేంద్రం పలు రాష్ట్రాలకు 157 మెడికల్ కాలేజీలను మంజూరు చేసిం
MP Nama Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వాటా మేరకు విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయకుండా వివక్ష చూపుతుందని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్ రావు ధ్వజమెత్తారు. దేశ
సింగరేణిపై కేంద్రం తన కుట్రను బహిర్గతం చేసింది. ప్రధాని మోదీ మొదలు బీజేపీ రాష్ట్ర నేతల వరకూ సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ పలికిన మాటలు బూటకమని తేలిపోయింది.