దేశాన్ని ప్రేమించడం ఒక గొప్ప విషయం. గురజాడ చెప్పారు కదా ‘దేశమును ప్రేమించుమన్నా’ అని. మన మహాత్మునికి ఇష్టమైన ‘రఘుపతి రాఘవ రాజారామ్.. సబ్ కో సన్మతి దే భగవాన్' అర్థం కూడా ప్రేమయే కదా?
Union Budget 2023 | కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమానికి సంబంధించిన పలు శాఖలకు బడ్జెట్ కేటాయింపుల్లో భారీగా కోతలు పెట్టింది. ఆఖరికి ఆహార, ప్రజాపంపిణీ శాఖకు నిధుల్లో 30 శాతం కోత విధించింది.
Income Tax: ఏడు లక్షలు సంపాదించినా ఇక ట్యాక్స్ ఉండదు. పన్ను పరిమితిని పెంచుతూ ఇవాళ మంత్రి నిర్మల ప్రకటన చేశారు.6 లక్షల నుంచి 9 లక్షల వరకు పన్నును 10 శాతానికి పెంచారు.
రాబోయే పాతికేండ్లు భారత్కు ఎంతో కీలకమని, 2047 కల్లా దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్గా తీర్చిదిద్దాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మంగళవారం ప్రారంభించిన మ�
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి డిజిటల్ పద్దును పార్లమెంట్కు సమర్పించనున్నారు.
Mallikharjun Kharge | దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రధాన సమస్యలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో తాము ఆ అంశాలనే ప్రధానంగా లేవనెత్తుతామని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో దేశం ఆర్థ
Economic Survey 2022-23 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ ఇవాళ పార్లమెంటులో ఆర్థికసర్వేను ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకాగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపద�
President Murmu in Parliament: అవినీతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గరీబ్ కళ్యాణ్ స్కీమ్ను ప్రపంచ దేశాలు హర్షిస్
PM Modi at Parliament: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడారు. మన బడ్జెట్పైనే ప్రపంచ దేశాలు దృష్టి పెట్టినట్లు మోదీ తెలిపారు.
మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని అంశాలకు కేంద్రప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని, మందబలంతో సమావేశాలను బుల్డోజ్ చేస్తే ప్రతిఘటిస్తామని భా�
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం తొలి రోజున ఆర్థిక సర్వేను లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెడతారు.
మన దేశంలో రైతుల ఆత్మహత్యలు, గిట్టుబాటు ధరల్లేక రోడ్డు మీదకు రావడమే విన్నాను తప్ప, ‘రైతులకు ఆదాయం చాలా ఎక్కువైపోయింది, వారి మీద పన్నులు వేయండి’ అనే మాట ఇప్పటివరకు నేనైతే వినలేదు.