అహంభావంతో కండ్లు మూసుకుపోయిన బీజేపీ ప్రభుత్వానికి దేశంలో ఎగబాకిన ద్రవ్యోల్బణం కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
వరుసగా పదో రోజూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో గళమెత్తారు. నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్ సహా ప్రజా సమస్యలపై చర్చ చేపట్టాలని డి మాండ్ చేశారు. శుక్రవారం ఉ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ.. రాష్ట్రపతి ముర్ముపై అనుచిత కామెంట్ చేశారు. రాష్ట్రపత్ని అంటూ ఆయన నోరుజారారు. దీనిపై ఇవాళ పార్లమెంట్లో దుమారం రేగింది. ఇవాళ లోక్సభలో కేంద్ర స్మృత�
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలై వారం కూడా కాకముందే విపక్ష ఎంపీల గొంతు నొక్కే పనిని అధికారపక్షం ప్రారంభించింది. సోమవారం నలుగురు లోక్సభ సభ్యులను సమావేశాలు ముగిసే ఆగస్టు 12 వరకూ బహిష్కరించగా.. మరుసటి ర�
ప్రజాసమస్యలపై చర్చించకుండా పారిపోయి.. నిలదీసిన ఎంపీలను సస్పెన్షన్ పేరుతో సభనుంచి బయటకు గెంటేసిన కేంద్రంపై విపక్షం ధిక్కార స్వరాన్ని వినిపించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంటు లోపలా, బయట
పార్లమెంట్లో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, జూలై 25: 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ రేట్లను 78 సార్లు, డీజిల్ రేట్లను 76 సార్లు పెంచారు. ఈ మేరకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి రామేశ్వర్
న్యూఢిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో పెట్రోల్ ధరలు 78 సార్లు, డీజిల్ ధరలు 76 సార్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్ధా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్ర�