Droupadi Murmu | భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు స్రెంటల్ హాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో
మోదీ సర్కార్ పార్లమెంట్లో విపక్షాల ప్రశ్నలకు బదులిచ్చే తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం 'నో డేటా అవాలిబుల్' (ఎన్డీఏ)గా మారిందని దుయ్యబట్టారు.
మండిపోతున్న నిత్యావసరాల ధరలు, జీఎస్టీ భారంపై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల పోరాటం శుక్రవారం కూడా కొనసాగింది. పార్లమెంట్ లోపలా, బయటా టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న నిరసనకు విపక్షాలు కూడా జత కలిశాయి. ఉదయం ప
ధరలు, జీఎస్టీ పెంపునకు నిరసనగా ప్రతిపక్ష పార్టీల నిరసనలతో గురువారం కూడా పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉదయం లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే ద్రవ్యోల్బణం,
నరేంద్రమోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై పార్లమెంటు లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలు ముందుండి కొట్లాడుతున్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్
తుగ్లక్, ఔరంగజేబులను మించి మోదీ సర్కారు బాదుతున్న పన్నుల మోతపై తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనల మోత మోగించింది. పన్నులమీద పన్నులు, ధరల పెంపుతో పేదల రక్తం పీల్చుతున్న కేంద్రం, తాజాగా ప
న్యూఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి గళమెత్తారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్�
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాడు. పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన భజ్జీ.. సోమవారం నాడు మరికొందరు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు సిన�