న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరీ.. రాష్ట్రపతి ముర్ముపై అనుచిత కామెంట్ చేశారు. రాష్ట్రపత్ని అంటూ ఆయన నోరుజారారు. దీనిపై ఇవాళ పార్లమెంట్లో దుమారం రేగింది. ఇవాళ లోక్సభలో కేంద్ర స్మృత�
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మొదలై వారం కూడా కాకముందే విపక్ష ఎంపీల గొంతు నొక్కే పనిని అధికారపక్షం ప్రారంభించింది. సోమవారం నలుగురు లోక్సభ సభ్యులను సమావేశాలు ముగిసే ఆగస్టు 12 వరకూ బహిష్కరించగా.. మరుసటి ర�
ప్రజాసమస్యలపై చర్చించకుండా పారిపోయి.. నిలదీసిన ఎంపీలను సస్పెన్షన్ పేరుతో సభనుంచి బయటకు గెంటేసిన కేంద్రంపై విపక్షం ధిక్కార స్వరాన్ని వినిపించింది. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంటు లోపలా, బయట
పార్లమెంట్లో కేంద్రం వెల్లడి న్యూఢిల్లీ, జూలై 25: 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ రేట్లను 78 సార్లు, డీజిల్ రేట్లను 76 సార్లు పెంచారు. ఈ మేరకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్ధా అడిగిన ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి రామేశ్వర్
న్యూఢిల్లీ: 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలో పెట్రోల్ ధరలు 78 సార్లు, డీజిల్ ధరలు 76 సార్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్ధా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్ర�
Droupadi Murmu | భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు స్రెంటల్ హాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో
మోదీ సర్కార్ పార్లమెంట్లో విపక్షాల ప్రశ్నలకు బదులిచ్చే తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం 'నో డేటా అవాలిబుల్' (ఎన్డీఏ)గా మారిందని దుయ్యబట్టారు.
మండిపోతున్న నిత్యావసరాల ధరలు, జీఎస్టీ భారంపై పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీల పోరాటం శుక్రవారం కూడా కొనసాగింది. పార్లమెంట్ లోపలా, బయటా టీఆర్ఎస్ ఎంపీలు చేస్తున్న నిరసనకు విపక్షాలు కూడా జత కలిశాయి. ఉదయం ప
ధరలు, జీఎస్టీ పెంపునకు నిరసనగా ప్రతిపక్ష పార్టీల నిరసనలతో గురువారం కూడా పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి. ఉదయం లోక్సభ సమావేశాలు ప్రారంభం కాగానే ద్రవ్యోల్బణం,
నరేంద్రమోదీ సర్కారు ప్రజావ్యతిరేక విధానాలపై పార్లమెంటు లోపల, బయట టీఆర్ఎస్ ఎంపీలు ముందుండి కొట్లాడుతున్నారు. ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర అంశాలపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాలను స్తంభింపజేస్
తుగ్లక్, ఔరంగజేబులను మించి మోదీ సర్కారు బాదుతున్న పన్నుల మోతపై తెలంగాణ రాష్ట్ర సమితి ఢిల్లీ నుంచి గల్లీ దాకా నిరసనల మోత మోగించింది. పన్నులమీద పన్నులు, ధరల పెంపుతో పేదల రక్తం పీల్చుతున్న కేంద్రం, తాజాగా ప