న్యూఢిల్లీ, జూలై 17: సోమవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరుకాకపోవడంపై విపక్ష నేతలు ప్రభుత్వాన్ని నిలద
దేశంలోని ఉన్నత విద్య మొత్తాన్ని ఒకే సంస్థ పరిధిలోకి తేవాలన్న లక్ష్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ ఏడాదే ఆచరణలోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ : కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమరశంఖం పూరించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే అన్ని రాష్ట్రాల విప�
పార్లమెంట్లో నిషేధిత పదాల ఉత్తర్వులపై విపక్షాల ఫైర్ న్యూఢిల్లీ, జూలై 14: ప్రజల వేషధారణ, భాషలపై ఇప్పటికే నియంతృత్వ ధోరణి ప్రదర్శిస్తున్న మోదీ సర్కారు మరో అడుగు ముందుకేసింది. తమ అసమర్థ పాలనను ఎండగడుతున్న
న్యూఢిల్లీ : ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనున్నది. కొత్త రాష్ట్రపతి ఎన్నికకు జూలై 21న జరుగనున్నాయి. కొత్తగా ఎన్నికైన అభ్యర్థి 25న దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఈ నె
న్యూఢిల్లీ : పార్లమెంట్లో ఏ పదాన్ని ఉపయోగించకుండా నిషేధమేది విధించలేదని.. సభ్యులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పవచ్చని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ‘సిగ్గుచేటు, ‘జుమ్లాజీవి’, ‘దుర్వినియోగం’, ‘ద
పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం (జూలై 17) అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశం ఉంది. పార్లమెంటు ఉభయ స�