Parliament Budget sessions | దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలూ జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో
న్యూఢిల్లీ: పార్లమెంట్లో కరోనా కలకలం రేగింది. 400 మందికిపైగా సిబ్బందికి కరోనా సోకింది. ఈ నెల 4 నుంచి 8 వరకు మొత్తం 1,409 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 402 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింద�
ప్రధాని హాజరైంది రెండ్రోజులే ముగిసిన పార్లమెంటు సమావేశాలు మొత్తంగా 11 బిల్లులకు ఆమోదం న్యూఢిల్లీ, డిసెంబర్ 22: పార్లమెంటు శీతాకాల సమావేశాలు 24 రోజుల పాటు జరిగాయి. ఇందులో 18 సార్లు ఉభయ సభల్లో పలు అంశాలపై చర్చ�
భారత ప్రజలు రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తారు. పార్లమెంటును ప్రజా సమస్యలు పరిష్కరించే గొప్ప దేవాలయంగా గౌరవిస్తారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి చోటులేని విధంగ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 12 కొత్త బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే పది బిల్లులు ఆమోదం పొందాయి. గత సమావేశాల్లో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు కూడా ఆమోదం పొందిన వాటిలో ఉన�
Parliament Session: శీతాకాల సమావేశాలు కొనసాగినన్ని రోజులు పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ లేకుండా బిల్లులను ఆమోదించుకోవాలన్నదే వాళ్ల ఉద్దేశంగా ఉన్నదని అధికార బీజేపీని ఉద్దేశించి
Lok Sabha: లఖింపూర్ ఖేరీ ఘటనపై విపక్షాల ఆందోళనతో ఇవాళ లోక్సభ ( Lok Sabha ) దద్ధరిల్లింది. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా
కేంద్ర ప్రభుత్వ అనుమతులన్నీ ఉన్నాయి ప్రాజెక్టుకు 80 వేల కోట్లకు పైగా వ్యయం రూపాయి వ్యయానికి రూపాయిన్నర లబ్ధి లోక్సభలో జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ ఉత్తమ్ ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం 18 లక్షలఎకరాలు
Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ కేంద్ర ప్రభుత్వ తీరుపై మరోసారి మండిపడ్డారు. కేంద్రం విపక్షాల ఆందోళనల మధ్యే బిల్లుల మీద బిల్లులను ఆమోదించుకుంటున్నదని
కేంద్రం బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ కాచిగూడ, డిసెంబర్ 11: అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లివ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక�
పార్లమెంటు ఉభయ సభల సంతాపం నిరసనలు మాని పాల్గొన్న విపక్ష ఎంపీలు ఐఏఎఫ్ ఉన్నత స్థాయి దర్యాప్తు ఎయిర్ మార్షల్ మానవేంద్ర నేతృత్వం పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్నాథ్ ఢిల్లీకి సైనికుల పార్థివ దేహాలు న్య
Mahesh Bigala | కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం ఉందని టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న