దేశ ప్రధాని హోదాలో ఉండి తెలంగాణ ఏర్పాటుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఉభయసభల్లో తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం మ
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంల�
మనిషి ఏం చెప్తాడన్నది కాదు, మనసులో ఏముందన్నది ముఖ్యం. ఈ దేశ పార్లమెంటు ఎందరివో అసలు రంగులు బయటపెట్టిన సత్యపీఠం. ఈసారి ప్రధాని మోదీ వంతు! నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టు మోదీ, మరోసారి తెలంగాణపై విషం �
ఎంతో హడావుడిగా తెలంగాణ ఏర్పాటు బిల్లును చర్చించకుండానే ఆమోదింపజేశారని ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ను విమర్శించారు.2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి ఎన్నో కీలక బిల్లులను
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణపై ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలు యావత్ భారత్ పార్లమెంటరీ వ్యవస్థనే అవమానించేలా ఉన్నాయని టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు మండిపడ్డారు. విభజన బిల్లుపై పార్లమెంటులో ప్రధా
పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ క�
Attack on Owaisi Car: ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంట్లో వివరణ ఇవ్వనున్నారు. ఘటనకు సంబంధించిన
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నదని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి కొత్త రాజ్యాంగం అవ�
పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేటీకరణ మరింత వేగవంతం ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసే అవకాశం న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలను మరింత వ�
కరోనాపై భారత్ పోరు స్ఫూర్తిదాయకం ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి కోవింద్ చైనా ప్రస్తావన లేకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు న్యూఢిల్లీ, జనవరి 31: పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషి ఐటీ మంత్రిపై సీపీఐ ప్రివిలేజ్ నోటీసులు న్యూఢిల్లీ, జనవరి 31: పెగాసస్ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున.. దీనిపై ప్రత్యేక చర్చ అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత
న్యూఢిల్లీ, జనవరి 30: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం