బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య భువనగిరి అర్బన్, నవంబర్ 27: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీసీ రాజకీయ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య �
న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని కేవలం ఓ పత్రానికి పరిమితం చేయకుండా న్యాయం, హక్కులు ప్రతిఒక్కరికీ దక్కేలా చూడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస
Loksabha Speaker Om Birla: లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29 నుంచి లోక్సభ సమావేశాలు మొదలవుతాయని, ఈ సారైనా సభ సజావుగా సాగుతుందని ఆశిస్తున్నానని
Pakistan | పదేపదే లైంగికదాడులకు పాల్పడే నేరగాళ్లకు కఠిన శిక్ష అమలు చేసే దిశగా పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకటి కంటే ఎక్కువ లైంగికదాడుల కేసుల్లో
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమానికి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ నెల 29న పార్లమెంట్కు మార్చ్ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. టిక్రి, సింఘు సరిహద్దుల నుంచి రైత
రాకేశ్ టికాయిత్న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఇకపై పండిన పంటను విక్రయించడానికి రైతులు పార్లమెంటుకు వెళ్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. రైతు ఉద్యమం నేపథ్యంలో టిక్�