న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి రెండు రోజులు జీరో అవర్ ఉండదని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. 31వ తేదీన ఉభయసభలను ఉద్దే�
Congress Strategy Meet: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటెజీ గ్రూప్ సమావేశమైంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
కొవిడ్ నిబంధనలతో పార్లమెంట్ సమావేశాలు 31న రాష్ట్రపతి ప్రసంగం 1న బడ్జెట్ సమర్పణ న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి వచ్చేనెల 11వ తేదీవరకు జరుగుతాయి. కొంత విరామం తర్వాత మార్చి 14న తిరిగి �
Union Budget -2022 | ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు 2022-23 బడ్జెట్ను లోక్సభలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొవిడ్ మహమ్మారి దృష్ట్యా పార్లమెంట్ ఉభయ
All party meet: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నది. ఈ మేరకు అన్ని పార్టీలకు సమాచారం చేరవేస్తున్నది. జనవరి 31 మధ్యాహ్నం
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మల రెండు విడుతలుగా సమావేశాలు.. ఏప్రిల్ 8న ముగింపు న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు పార్లమెంట్ ఉభయసభల�
Parliament | మరి కొన్ని రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలోనే దాదాపు 400 మంది పార్లమెంట్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో
Parliament Budget sessions | దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్నది. వేగంగా కేసులు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలూ జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో
న్యూఢిల్లీ: పార్లమెంట్లో కరోనా కలకలం రేగింది. 400 మందికిపైగా సిబ్బందికి కరోనా సోకింది. ఈ నెల 4 నుంచి 8 వరకు మొత్తం 1,409 మంది సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 402 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింద�
ప్రధాని హాజరైంది రెండ్రోజులే ముగిసిన పార్లమెంటు సమావేశాలు మొత్తంగా 11 బిల్లులకు ఆమోదం న్యూఢిల్లీ, డిసెంబర్ 22: పార్లమెంటు శీతాకాల సమావేశాలు 24 రోజుల పాటు జరిగాయి. ఇందులో 18 సార్లు ఉభయ సభల్లో పలు అంశాలపై చర్చ�
భారత ప్రజలు రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తారు. పార్లమెంటును ప్రజా సమస్యలు పరిష్కరించే గొప్ప దేవాలయంగా గౌరవిస్తారు. కానీ మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పరిష్కారానికి చోటులేని విధంగ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 12 కొత్త బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే పది బిల్లులు ఆమోదం పొందాయి. గత సమావేశాల్లో ప్రవేశపెట్టిన రెండు బిల్లులు కూడా ఆమోదం పొందిన వాటిలో ఉన�
Parliament Session: శీతాకాల సమావేశాలు కొనసాగినన్ని రోజులు పార్లమెంట్ ఉభయసభల్లో ఎలాంటి చర్చ లేకుండా బిల్లులను ఆమోదించుకోవాలన్నదే వాళ్ల ఉద్దేశంగా ఉన్నదని అధికార బీజేపీని ఉద్దేశించి