కొట్టేసిన ప్రొవిజన్లతో మళ్లీ బిల్లు తేవడమా? పార్లమెంటులో చర్చ లేకుండా ట్రిబ్యునళ్ల బిల్లును ఆమోదించడం తీవ్రమైన అంశం కేంద్రాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ట్రిబ్యునళ్లకు నియామకాలు 10 రోజుల్లో చేపట్టా�
చట్టాలు చేస్తున్న తీరు విచారకరం వాటి ఉద్దేశమేంటో తెలియట్లేదు బిల్లులపై అసలు చర్చే జరగట్లేదు చట్టాల్లో లోపాలతో వివాదాలు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, ఆగస్టు 15: చట్టాల రూపకల్పనలో పార్లమెంటు ప్రమాణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ( CJI Ramana ) పార్లమెంట్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి సా�
మహిళా ఎంపీలపైనా భౌతిక దాడి కేంద్రంపై 11 విపక్షాల ఆరోపణలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్కు నిరసన ర్యాలీ.. వెంకయ్యకు ఫిర్యాదు ఎంపీలే భద్రతా సిబ్బందిపై దాడి చేశారు విపక్షాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కేంద్ర�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ర్యాలీ తీశాయి. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ వరకు విపక్ష నేతలు ర్యాలీ తీశారు. ఆ తర్వ
రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం 2 రోజుల ముందే పార్లమెంటు నిరవధిక వాయిదా న్యూఢిల్లీ, ఆగస్టు 11: రాష్ర్టాలకు సొంత ఓబీసీ జాబితాను తయారుచేసుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పా�
న్యూఢిల్లీ: రాజ్యాంగ సవరణ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ బండా ప్రకాశ్ ( Banda Prakash ) మాట్లాడారు. అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం డిమాండ్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే రిజర్వేష�
న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సభలో జరిగిన ఘటనలపై ఎలా ఆగ్రహం వ్యక్తం చేయాలో కూడా తెలియడం లేద�
దళిత బంధును దేశవ్యాప్తంగా అమలుచేయాలి127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు: నామాహైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్షన�
న్యూఢిల్లీ: 127వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం సంతోషకర విషయమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన లోక్సభలో మాట్లాడారు. ఈ సవరణ బిల్లుతో �
న్యూఢిల్లీ: కులం ప్రాతిపదికన జనాభాను లెక్కించాలని ఇవాళ పలు పార్టీలు లోక్సభలో డిమాండ్ చేశాయి. ఓబీసీ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కుల గణన చేయకుంటే.. యూప
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో స్కూళ్లు మూతబడి ఏడాదిపైనే అయింది. అయితే ఇంతకాలంగా ఇలా స్కూళ్లు మూతపడటం చాలా ప్రమాదకరమని, ఇది విస్మరించలేని తీవ్రమైన విషయమని పార్లమెంటరీ ప్యానెల్ �