న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ టీఆర్ఎస్ నేతలు దుమారం సృష్టించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని గులాబీ ఎంపీలు డిమాండ్ చేశారు. బచావో బచావో కిసానో�
Adhir Ranjan Chowdhury: రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.తప్పుపట్టింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు అధిర్
TRS MPs | కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలు పట్టించుకోరా? అని ప్రశ్నిస్తూ కేంద్రంపై నిప్పులు చెరి
TRS MPs | పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాలకు సంబంధించిన నోటీసులు ఇచ్చింది. ధాన్యం సేకరణలో జాతీయ విధానం, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారంపై చర్చించాలని రాజ్య�
Telangana | పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. రైతులను శిక్షించ వద్దు.. ఎదుగుతున్న రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు. వెంటనే జాతీయ రైతు ఉత్పత్తుల విధానాన్ని ప్రకటించాల
న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్లమెంట్ ఆవరణలో ఆ పార్టీ నేత సోనియా గాంధీ నేతృత్వంలో ఎంపీలు నిరసన చేపట్టారు. నల్ల సాగు చట్టాలను
PM Modi | దేశ ప్రగతి కోసం పార్లమెంటులో చర్చ జరగాలని ప్రధాని మోదీ అన్నారు. ఇవి చాలా ముఖ్యమైన సమావేశాలని, ఉభయ సభలు సజావుగా సాగాలని ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు.
పార్లమెంటులో గళమెత్తండి: సీఎం కేసీఆర్ ధాన్యం సేకరణపై కేంద్రాన్ని నిలదీయండి సమగ్ర ధాన్య సేకరణ పాలసీ కోసం పోరాడండి టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులకు దిశానిర్దేశం అసంబద్ధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యవ�
బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్ కృష్ణయ్య భువనగిరి అర్బన్, నవంబర్ 27: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బీసీ రాజకీయ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య �
న్యూఢిల్లీ : రాజ్యాంగాన్ని కేవలం ఓ పత్రానికి పరిమితం చేయకుండా న్యాయం, హక్కులు ప్రతిఒక్కరికీ దక్కేలా చూడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ శుక్రవారం రాజ్యాంగ దినోత్సవాన్ని పురస