న్యూఢిల్లీ: గత రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వరుసగా వాయిదాపడుతున్న విషయం తెలిసిందే. అయితే వెనుకబడిన తరగతులకు ( OBC Bill ) రిజర్వేషన్ల విషయంలో ఆయా రాష్ట్రాలకు హక్కు కల్పి�
‘ప్రైవేటు’కు 3.56కోట్ల కొవిడ్ టీకాలు : కేంద్రం | ఈ నెల 2వ తేదీ వరకు 3.56కోట్ల కొవిడ్ టీకా మోతాదులను ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేశాయని, ఒకసారి అవి సేకరించిన మోతాదులను ప్రభుత్వ టీకా కేంద్రాలకు తిరిగి కేటాయిం
లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావుహైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రాంతాల్లో 2022 నాటికి ప్రతి ఒకరికీ ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-య�
పెగాసస్, సాగు చట్టాలపై చర్చించాలి 14 ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 4: పార్లమెంటులో ప్రతిష్టంభనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని 14 ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. పెగాసస్, రైతుల సమ
న్యూఢిల్లీ : మనం ఎంతో అభివృద్ధి చెందామని, నాగరిక సమాజంలో ఉన్నామని చెప్పుకున్నా సిగ్గుతో తలదించుకునే అనాగరిక ఘటనలు నిత్యం మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. 2015 నుంచి 2019 వరకూ దేశవ్యాప్తంగా 1.71 లక
న్యూఢిల్లీ: విపక్ష పార్టీలు పార్లమెంట్ ( Parliament ) ను అవమానిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ తమ పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశ�
న్యూఢిల్లీ : లోక్సభ, రాజ్యసభకు చెందిన విపక్ష పార్టీ ( Opposition Parties) లు ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ( Breakfast Meeting ) మీటింగ్కు హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్లీడర్ల