న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ గందరగోళం నెలకొన్నది. పెగాసస్ స్పైవేర్ అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేస్తున్న సమయంలో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనుచితంగా వ్యవహ�
Farmers protest: కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన
న్యూఢిల్లీ : కృష్ణానది జలాలపై వివాదం ఇవాళ లోక్సభలో చర్చకు వచ్చింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడారు. శ్రీశైలం జలాశయం నుంచి అక్రమరీతిలో తెలంగాణ జెన్కో విద్యుత్తున�
బండి సంజయ్పై టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మండిపాటు గతంలోనూ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా తలాతోకలేని ప్రశ్నలు తెలంగాణ సర్కారు బాజాప్తా రైట్ అంటున్న కేంద్రమంత్రులు హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెల�
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర నైపుణ్యాభివృద్ధి కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా మెదక్ లోక్సభ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీకి చైర్మన్గా కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్�
న్యూఢిల్లీ: పెగాసస్ గూఢచర్యం వ్యవహారం వరుసగా రెండోరోజూ లోక్సభను స్తంభింపజేసింది. పెగాసస్పై కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నినాదాలతో సభ హోరెత్తింది. సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా పలు�
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు పీఎం కిసాన్ స్కీమ్ కింద నగదు ట్రాన్స్ఫర్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే 42 లక్షల మంది అనర్హ రైతులకు కూడా ఆ స్కీమ్ ప్రకారం సుమారు మూడు వేల
న్యూఢిల్లీ, జూలై 19: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజు సోమవారం ఉభయ సభలు విపక్షాల ఆందోళనతో దద్దరిల్లాయి. లోక్సభ, రాజ్యసభలో గందరగోళంతో కొత్త కేంద్ర మంత్రులను ప్రధాని నరేంద్రమోదీ పరిచయం చేయలేకపోయారు. మ�
న్యూఢిల్లీ : ఆదివాసీలు, రైతు బిడ్డలు, మహిళలు, దళితులు .. కేంద్ర మంత్రులయ్యారని, అయితే వారి పరిచయాన్ని అడ్డుకోవడం శోచనీయమని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ రాజ్యసభలో ఆయన మాట్లాడారు. రైడు బిడ్డ�
హైదరాబాద్: పెట్రో ధరల పెరుగుదలను నిరసిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇవాళ పార్లమెంట్కు సైకిల్పై వచ్చారు. గత కొన్ని నెలల నుంచి దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. అ�
అస్త్రశస్ర్తాలతో అధికార, ప్రతిపక్షాలు సిద్ధం.. చర్చకు రానున్న పెట్రో ధరల పెంపు, కరోనా నియంత్రణ అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రధాని మోదీ సాగు చట్టాలపై పార్లమెంటు వద్ద రైతుల నిరసన న్యూఢిల్లీ, జూలై 18: పార్లమ�