న్యూఢిల్లీ: రాజ్యాంగ సవరణ బిల్లుపై ఇవాళ రాజ్యసభలో టీఆర్ఎస్ ఎంపీ డాక్టర్ బండా ప్రకాశ్ ( Banda Prakash ) మాట్లాడారు. అనేక రాష్ట్రాల్లో రిజర్వేషన్ల కోసం డిమాండ్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. అయితే రిజర్వేష�
న్యూఢిల్లీ: రాజ్యసభలో విపక్షాలు వ్యవహరిస్తున్న తీరుపై చైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సభలో జరిగిన ఘటనలపై ఎలా ఆగ్రహం వ్యక్తం చేయాలో కూడా తెలియడం లేద�
దళిత బంధును దేశవ్యాప్తంగా అమలుచేయాలి127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు: నామాహైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): దళిత బంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని టీఆర్ఎస్ పార్టీ లోక్సభా పక్షన�
న్యూఢిల్లీ: 127వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం సంతోషకర విషయమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన లోక్సభలో మాట్లాడారు. ఈ సవరణ బిల్లుతో �
న్యూఢిల్లీ: కులం ప్రాతిపదికన జనాభాను లెక్కించాలని ఇవాళ పలు పార్టీలు లోక్సభలో డిమాండ్ చేశాయి. ఓబీసీ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కుల గణన చేయకుంటే.. యూప
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో స్కూళ్లు మూతబడి ఏడాదిపైనే అయింది. అయితే ఇంతకాలంగా ఇలా స్కూళ్లు మూతపడటం చాలా ప్రమాదకరమని, ఇది విస్మరించలేని తీవ్రమైన విషయమని పార్లమెంటరీ ప్యానెల్ �
న్యూఢిల్లీ: గత రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వరుసగా వాయిదాపడుతున్న విషయం తెలిసిందే. అయితే వెనుకబడిన తరగతులకు ( OBC Bill ) రిజర్వేషన్ల విషయంలో ఆయా రాష్ట్రాలకు హక్కు కల్పి�
‘ప్రైవేటు’కు 3.56కోట్ల కొవిడ్ టీకాలు : కేంద్రం | ఈ నెల 2వ తేదీ వరకు 3.56కోట్ల కొవిడ్ టీకా మోతాదులను ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేశాయని, ఒకసారి అవి సేకరించిన మోతాదులను ప్రభుత్వ టీకా కేంద్రాలకు తిరిగి కేటాయిం
లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావుహైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రాంతాల్లో 2022 నాటికి ప్రతి ఒకరికీ ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-య�