పెగాసస్, సాగు చట్టాలపై చర్చించాలి 14 ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 4: పార్లమెంటులో ప్రతిష్టంభనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని 14 ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. పెగాసస్, రైతుల సమ
న్యూఢిల్లీ : మనం ఎంతో అభివృద్ధి చెందామని, నాగరిక సమాజంలో ఉన్నామని చెప్పుకున్నా సిగ్గుతో తలదించుకునే అనాగరిక ఘటనలు నిత్యం మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. 2015 నుంచి 2019 వరకూ దేశవ్యాప్తంగా 1.71 లక
న్యూఢిల్లీ: విపక్ష పార్టీలు పార్లమెంట్ ( Parliament ) ను అవమానిస్తున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ తమ పార్టీ ఎంపీలకు ఆయన దిశానిర్దేశ�
న్యూఢిల్లీ : లోక్సభ, రాజ్యసభకు చెందిన విపక్ష పార్టీ ( Opposition Parties) లు ఇవాళ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇచ్చిన బ్రేక్ఫాస్ట్ ( Breakfast Meeting ) మీటింగ్కు హాజరయ్యారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లోర్లీడర్ల
న్యూఢిల్లీ, జూలై 31: పెగాసస్ గూఢచర్యం తదితర అంశాలపై పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనతో వర్షాకాల సమావేశాలు ఇప్పటివరకు కేవలం 18 గంటల పాటే జరిగాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తం 107 గంటల పాటు సమావేశాలు జరుగ�
రూ.130 కోట్ల ప్రజాధనం హుష్కాకి| వివిధ అంశాలపై పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి వాయిదా పడుతున్నాయి. పెగాసస్, నూతన వ్యవసాయ చట్టాలు, కరోనా....
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్తో హ్యాకింగ్ జరిగిన అంశంపై పార్లమెంట్లో చర్చించాలని ఇవాళ ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడుతూ.. దేశ ప్రజలపై ఎందుకు ఈ స�
దేశానికే దిక్సూచి తెలంగాణ వ్యవసాయ విధానాలు | తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు అనుకూల వ్యవసాయ విధానాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ
Rahul Gandhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ తప్పుపట్టారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ఏ ఒక్క అంశంపై కూడా