న్యూఢిల్లీ: పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన కొనసాగుతోంది. నాలుగవ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు కేంద్రాన్ని నిలదీశారు. ప్రొక్యూర్మెంట్ పాలసీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ నేప
న్యూఢిల్లీ: రాజ్యసభకు చెందిన 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని విపక్షాలు ఆందోళన చేపట్టాయి. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ఉన్న గాంధీ విగ�
ఉదయం నుంచి సాయంత్రం దాకా టీఆర్ఎస్ ఎంపీల ధర్నా తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల కోసం దద్దరిల్లిన పార్లమెంటు మూడోరోజూ సభలను స్తంభింపజేసిన సభ్యులు లోక్సభలో నేలపై కూర్చొని నిరసన, నినాదాలు రాజ్యసభలో పోడియం వద్ద
యాసంగిలో ఎంత కొంటామో చెప్పలేమన్న కేంద్రం పాత లెక్కలే మళ్లీ చెప్పి రైతులను ఏమార్చే ప్రయత్నం మూడ్రోజులుగా పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీల నిరసన రైతుల పక్షాన చేస్తున్న పోరాటంపై కేంద్ర పెద్దల అసహనం పార్లమ�
ఆమోదం తెలిపిన లోక్సభ సంతాన సాఫల్య కేంద్రాల్లో అక్రమాల కట్టడే లక్ష్యం నిబంధనలు ఉల్లంఘిస్తే 12 ఏండ్ల జైలు న్యూఢిల్లీ: నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా కొనసాగుతున్న సంతాన సాఫల్య కేంద్రాలను, అసిస్టెడ్ రీప్ర�
Minister KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో విపక్ష సభ్యులు అడుగుతున్న పలు ప్రశ్నలకు కే�
Rajya Sabha: రాజ్యసభ ( Rajya Sabha ) వరుసగా మూడో రోజు కూడా విపక్ష సభ్యుల ఆందోళనలతో అట్టుడికింది. టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర పార్టీల ఎంపీలు కూడా ధాన్యం సేకరణ
more than six lakhs left Indian citizenship in five years, 4177 accepted | ఐదు సంవత్సరాల్లో ఆరు లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఈ దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కేంద్రం
న్యూఢిల్లీ: లోక్సభలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ టీఆర్ఎస్ నేతలు దుమారం సృష్టించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని గులాబీ ఎంపీలు డిమాండ్ చేశారు. బచావో బచావో కిసానో�
Adhir Ranjan Chowdhury: రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది.తప్పుపట్టింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ లోక్సభాపక్ష నాయకుడు అధిర్
TRS MPs | కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యపూరిత అలసత్వంపై టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అన్నదాతల సమస్యలు పట్టించుకోరా? అని ప్రశ్నిస్తూ కేంద్రంపై నిప్పులు చెరి
TRS MPs | పార్లమెంట్ ఉభయసభల్లో టీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాలకు సంబంధించిన నోటీసులు ఇచ్చింది. ధాన్యం సేకరణలో జాతీయ విధానం, అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టానికి పరిహారంపై చర్చించాలని రాజ్య�