న్యూఢిల్లీ: దేశంలో ఉన్న బొగ్గు లభ్యతపై ఇవాళ లోక్సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. జార్ఖండ్లో వివిధ ప్రాంతాల్లో బొగ్గు అందుబాటులో ఉందని, కానీ దాన్ని తొవ్వడం లేదని ఎంపీ నిశీక�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని, ఆ పార్టీ నేతల నిజ స్వరూపాలను బయటపెట్టాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెం�
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ �
జాతీయ సగటును మించి వినియోగంపార్లమెంట్కు తెలిపిన కేంద్ర ప్రభుత్వంహైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): విలువైన కరోనా టీకాల వినియోగంలో తెలంగాణ మేటిగా నిలిచింది. గత రెండు నెలల్లో వ్యాక్సిన్ వృథా కాకుండా జా
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి చెందిన నిపుణుల బృందం.. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీతో కోవిడ్ టీకాల సరఫరా కోసం చర్చలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్సూక్ మాండవీయ తెలిపారు. ఇవ�
న్యూఢిల్లీ: రాజ్యసభలో ఇవాళ గందరగోళం నెలకొన్నది. పెగాసస్ స్పైవేర్ అంశంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేస్తున్న సమయంలో.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అనుచితంగా వ్యవహ�
Farmers protest: కేంద్ర ప్రభుత్వం కొత్తగా చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన
న్యూఢిల్లీ : కృష్ణానది జలాలపై వివాదం ఇవాళ లోక్సభలో చర్చకు వచ్చింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ అంశం గురించి మాట్లాడారు. శ్రీశైలం జలాశయం నుంచి అక్రమరీతిలో తెలంగాణ జెన్కో విద్యుత్తున�
బండి సంజయ్పై టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మండిపాటు గతంలోనూ రాష్ట్ర గౌరవాన్ని దెబ్బతీసేలా తలాతోకలేని ప్రశ్నలు తెలంగాణ సర్కారు బాజాప్తా రైట్ అంటున్న కేంద్రమంత్రులు హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెల�
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): కేంద్ర నైపుణ్యాభివృద్ధి కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా మెదక్ లోక్సభ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి నియమితులయ్యారు. ఈ కమిటీకి చైర్మన్గా కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్�
న్యూఢిల్లీ: పెగాసస్ గూఢచర్యం వ్యవహారం వరుసగా రెండోరోజూ లోక్సభను స్తంభింపజేసింది. పెగాసస్పై కేంద్రానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల నినాదాలతో సభ హోరెత్తింది. సభ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా పలు�