న్యూఢిల్లీ : వాహనాల తుక్కుకు సంబంధించిన విధానాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్సభ, రాజ్యసభలో కేంద్ర మంత్రి గడ్కరీ దీనిపై ప్రకటన చేశారు. వెహికిల్స్ స్క్రాపింగ్ పాలసీతో.. ఓనర్�
పార్లమెంట్కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, మార్చి 17: సోషల్ మీడియా కట్టడికి నియంత్రణ సంస్థను ఏర్పాటుచేసే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్కు వెల్లడించింది. అయిత�
న్యూఢిల్లీ: 102వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. కేవలం పార్లమెంట్కు మాత్రమే ఎస్ఈబీసీ (సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) జాబితాను రూపొందించే అధికారం ఉన్నట్లయితే, మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర
హైదరాబాద్: ‘తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదు. నిజామాబాద్లో సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశాం’ అంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తో�
పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్ర ం ప్రాంతీయ ఆఫీసుతోనే సరిపెట్టుకోవాలి ఎంపీ సురేశ్రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు నిజామాబాద్కు బీజేపీ నమ్మకద్రోహం బాండ్ రాసి తప్పించుకున్న ఎంపీ అర్విం�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రెండో విడుత కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. ఇందులో భాగంగా పార్లమెంటులోనూ మంగళవారం నుంచి కొవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా రెండు వ్యాక్సి�
ఏప్రిల్ 8 దాకా కొనసాగింపు ఆర్థిక బిల్లుతో పాటు వివిధ డిమాండ్లకు ఆమోదం న్యూఢిల్లీ: మలి విడుత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్ర పాలిత ప్రాం తంలో అసెంబ�