న్యూఢిల్లీ: 127వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం సంతోషకర విషయమని తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఇవాళ ఆయన లోక్సభలో మాట్లాడారు. ఈ సవరణ బిల్లుతో �
న్యూఢిల్లీ: కులం ప్రాతిపదికన జనాభాను లెక్కించాలని ఇవాళ పలు పార్టీలు లోక్సభలో డిమాండ్ చేశాయి. ఓబీసీ బిల్లుపై చర్చ సందర్భంగా పలువురు ఎంపీలు ఈ అంశాన్ని ప్రస్తావించారు. కుల గణన చేయకుంటే.. యూప
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో స్కూళ్లు మూతబడి ఏడాదిపైనే అయింది. అయితే ఇంతకాలంగా ఇలా స్కూళ్లు మూతపడటం చాలా ప్రమాదకరమని, ఇది విస్మరించలేని తీవ్రమైన విషయమని పార్లమెంటరీ ప్యానెల్ �
న్యూఢిల్లీ: గత రెండు వారాల నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు వరుసగా వాయిదాపడుతున్న విషయం తెలిసిందే. అయితే వెనుకబడిన తరగతులకు ( OBC Bill ) రిజర్వేషన్ల విషయంలో ఆయా రాష్ట్రాలకు హక్కు కల్పి�
‘ప్రైవేటు’కు 3.56కోట్ల కొవిడ్ టీకాలు : కేంద్రం | ఈ నెల 2వ తేదీ వరకు 3.56కోట్ల కొవిడ్ టీకా మోతాదులను ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేశాయని, ఒకసారి అవి సేకరించిన మోతాదులను ప్రభుత్వ టీకా కేంద్రాలకు తిరిగి కేటాయిం
లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావుహైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): పట్టణ ప్రాంతాల్లో 2022 నాటికి ప్రతి ఒకరికీ ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై-య�
పెగాసస్, సాగు చట్టాలపై చర్చించాలి 14 ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటన న్యూఢిల్లీ, ఆగస్టు 4: పార్లమెంటులో ప్రతిష్టంభనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని 14 ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపించారు. పెగాసస్, రైతుల సమ
న్యూఢిల్లీ : మనం ఎంతో అభివృద్ధి చెందామని, నాగరిక సమాజంలో ఉన్నామని చెప్పుకున్నా సిగ్గుతో తలదించుకునే అనాగరిక ఘటనలు నిత్యం మన చుట్టూ జరుగుతూనే ఉన్నాయి. 2015 నుంచి 2019 వరకూ దేశవ్యాప్తంగా 1.71 లక