న్యూఢిల్లీ, జూలై 4: పార్లమెంటు వర్షకాల సమావేశాలు జరిగినన్ని రోజులు 200 మంది రైతులు పార్లమెంటు వద్ద నిరసన తెలుపుతారని సంయుక్త కిసాన్ మోర్చా ఆదివారం ప్రకటించింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల
ఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరాయ్యాయి. జులై 19 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు సమావేశాల తేదీలు ఖరారు చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. పార్లమెంట్ వర్షాక
న్యూఢిల్లీ : కొత్త పార్లమెంటు భవనాన్ని కట్టాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు లోక్సభలోగానీ, రాజ్యసభలోగానీ ఒక్క ఎంపీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. విపక్షాల ఎంపీలు ప్రాజె�
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం ఉద్యమంబీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఉద్యమాన్ని ఉద్ధృ�
టోరంటో: కెనడా పార్లమెంట్కు చెందిన ఓ ఎంపీ .. జూమ్ కాల్లో నగ్నంగా కనిపించాడు. ఈ ఘటనతో తోటి పార్లమెంట్ సభ్యులు ఉలిక్కిపడ్డారు. అయితే జూమ్ వీడియో కాల్లో నగ్నంగా కనిపించిన ఘటన పట్ల ఎంపీ విలియ
జాతీయబ్యాంకు ఏర్పాటు బిల్లు ఆమోదం న్యూఢిల్లీ, మార్చి 25: పార్లమెంటు ఉభయ సభలు గురువారం నిరవధికంగా వాయిదాపడ్డాయి. దీంతో రెండునెలల పాటు కొనసాగిన బడ్జెట్ సమావేశాలు ముగిసినట్టయింది. జనవరి 29న ప్రారంభమైన సమావే
న్యూఢిల్లీ, మార్చి 22: బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్డీఐ)ను పెంచుతూ తెచ్చిన ఇన్సూరెన్స్ సవరణల బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం లభించింది. సోమవారం లోక్సభ దీనికి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. గత వా
న్యూఢిల్లీ : ముంబై పోలీసు కమీషనర్.. మహారాష్ట్ర హోంమంత్రిపై చేసిన ఆరోపణలపై ఇవాళ లోక్సభ జీరో అవర్లో చర్చించారు. మహారాష్ట్రకు చెందిన బీజేపీ, స్వతంత్ర ఎంపీలు తీవ్ర స్థాయిలో .. సీఎం ఉద్దవ్పై వ
జీపీఎస్ ఆధారిత టోల్ వసూళ్లను ప్రవేశపెడుతాం ఏడాదిలో టోల్ గేట్లు బంద్ అవుతాయి పాత వాహనాన్ని తుక్కుకు ఇస్తే కొత్త వాహనంపై 5 శాతం రాయితీ రోడ్డు పన్ను 25 శాతం తగ్గింపు పార్లమెంటులో నితిన్ గడ్క�
న్యూఢిల్లీ : వాహనాల తుక్కుకు సంబంధించిన విధానాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్సభ, రాజ్యసభలో కేంద్ర మంత్రి గడ్కరీ దీనిపై ప్రకటన చేశారు. వెహికిల్స్ స్క్రాపింగ్ పాలసీతో.. ఓనర్�
పార్లమెంట్కు తెలిపిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, మార్చి 17: సోషల్ మీడియా కట్టడికి నియంత్రణ సంస్థను ఏర్పాటుచేసే ప్రతిపాదనేదీ తమ వద్ద లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్కు వెల్లడించింది. అయిత�
న్యూఢిల్లీ: 102వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. కేవలం పార్లమెంట్కు మాత్రమే ఎస్ఈబీసీ (సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) జాబితాను రూపొందించే అధికారం ఉన్నట్లయితే, మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర
హైదరాబాద్: ‘తెలంగాణలో పసుపు బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదనేదీ లేదు. నిజామాబాద్లో సుగంధద్రవ్యాల ప్రాంతీయ కార్యాలయాన్ని ఇప్పటికే ఏర్పాటు చేశాం’ అంటూ కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తో�
పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసిన కేంద్ర ం ప్రాంతీయ ఆఫీసుతోనే సరిపెట్టుకోవాలి ఎంపీ సురేశ్రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు నిజామాబాద్కు బీజేపీ నమ్మకద్రోహం బాండ్ రాసి తప్పించుకున్న ఎంపీ అర్విం�