న్యూఢిల్లీ, జూలై 31: పెగాసస్ గూఢచర్యం తదితర అంశాలపై పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనతో వర్షాకాల సమావేశాలు ఇప్పటివరకు కేవలం 18 గంటల పాటే జరిగాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మొత్తం 107 గంటల పాటు సమావేశాలు జరుగ�
రూ.130 కోట్ల ప్రజాధనం హుష్కాకి| వివిధ అంశాలపై పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి వాయిదా పడుతున్నాయి. పెగాసస్, నూతన వ్యవసాయ చట్టాలు, కరోనా....
న్యూఢిల్లీ: పెగాసస్ స్పైవేర్తో హ్యాకింగ్ జరిగిన అంశంపై పార్లమెంట్లో చర్చించాలని ఇవాళ ప్రతిపక్షాలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దీని గురించి మాట్లాడుతూ.. దేశ ప్రజలపై ఎందుకు ఈ స�
దేశానికే దిక్సూచి తెలంగాణ వ్యవసాయ విధానాలు | తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు అనుకూల వ్యవసాయ విధానాలు దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయశాఖ
Rahul Gandhi: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్గాంధీ తప్పుపట్టారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ఏ ఒక్క అంశంపై కూడా
న్యూఢిల్లీ: దేశంలో ఉన్న బొగ్గు లభ్యతపై ఇవాళ లోక్సభలో కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమాధానం ఇచ్చారు. జార్ఖండ్లో వివిధ ప్రాంతాల్లో బొగ్గు అందుబాటులో ఉందని, కానీ దాన్ని తొవ్వడం లేదని ఎంపీ నిశీక�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందని, ఆ పార్టీ నేతల నిజ స్వరూపాలను బయటపెట్టాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించారు. ఇవాళ జరిగిన బీజేపీ పార్లమెం�
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ తెచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ �
జాతీయ సగటును మించి వినియోగంపార్లమెంట్కు తెలిపిన కేంద్ర ప్రభుత్వంహైదరాబాద్, జూలై 24 (నమస్తే తెలంగాణ): విలువైన కరోనా టీకాల వినియోగంలో తెలంగాణ మేటిగా నిలిచింది. గత రెండు నెలల్లో వ్యాక్సిన్ వృథా కాకుండా జా
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వానికి చెందిన నిపుణుల బృందం.. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీతో కోవిడ్ టీకాల సరఫరా కోసం చర్చలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి అన్సూక్ మాండవీయ తెలిపారు. ఇవ�