Loksabha Speaker Om Birla: లోక్సభ స్పీకర్ ఓంబిర్లా ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఈ నెల 29 నుంచి లోక్సభ సమావేశాలు మొదలవుతాయని, ఈ సారైనా సభ సజావుగా సాగుతుందని ఆశిస్తున్నానని
Pakistan | పదేపదే లైంగికదాడులకు పాల్పడే నేరగాళ్లకు కఠిన శిక్ష అమలు చేసే దిశగా పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకటి కంటే ఎక్కువ లైంగికదాడుల కేసుల్లో
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపడుతున్న ఉద్యమానికి ఏడాది కావస్తున్న నేపథ్యంలో ఈ నెల 29న పార్లమెంట్కు మార్చ్ నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. టిక్రి, సింఘు సరిహద్దుల నుంచి రైత
రాకేశ్ టికాయిత్న్యూఢిల్లీ, అక్టోబర్ 29: ఇకపై పండిన పంటను విక్రయించడానికి రైతులు పార్లమెంటుకు వెళ్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. రైతు ఉద్యమం నేపథ్యంలో టిక్�
కొట్టేసిన ప్రొవిజన్లతో మళ్లీ బిల్లు తేవడమా? పార్లమెంటులో చర్చ లేకుండా ట్రిబ్యునళ్ల బిల్లును ఆమోదించడం తీవ్రమైన అంశం కేంద్రాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు ట్రిబ్యునళ్లకు నియామకాలు 10 రోజుల్లో చేపట్టా�
చట్టాలు చేస్తున్న తీరు విచారకరం వాటి ఉద్దేశమేంటో తెలియట్లేదు బిల్లులపై అసలు చర్చే జరగట్లేదు చట్టాల్లో లోపాలతో వివాదాలు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ న్యూఢిల్లీ, ఆగస్టు 15: చట్టాల రూపకల్పనలో పార్లమెంటు ప్రమాణ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ( CJI Ramana ) పార్లమెంట్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చట్టాలను రూపొందించే సమయంలో చర్చలపై కాకుండా ఆటంకాలు సృష్టించడంపైనే ఎక్కువ దృష్టి సా�
మహిళా ఎంపీలపైనా భౌతిక దాడి కేంద్రంపై 11 విపక్షాల ఆరోపణలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్కు నిరసన ర్యాలీ.. వెంకయ్యకు ఫిర్యాదు ఎంపీలే భద్రతా సిబ్బందిపై దాడి చేశారు విపక్షాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కేంద్ర�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ర్యాలీ తీశాయి. కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. విజయ్ చౌక్ నుంచి పార్లమెంట్ వరకు విపక్ష నేతలు ర్యాలీ తీశారు. ఆ తర్వ
రాజ్యాంగ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం 2 రోజుల ముందే పార్లమెంటు నిరవధిక వాయిదా న్యూఢిల్లీ, ఆగస్టు 11: రాష్ర్టాలకు సొంత ఓబీసీ జాబితాను తయారుచేసుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు పా�