పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రైవేటీకరణ మరింత వేగవంతం ఆరోగ్య రంగానికి పెద్దపీట వేసే అవకాశం న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలను మరింత వ�
కరోనాపై భారత్ పోరు స్ఫూర్తిదాయకం ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి కోవింద్ చైనా ప్రస్తావన లేకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు న్యూఢిల్లీ, జనవరి 31: పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషి ఐటీ మంత్రిపై సీపీఐ ప్రివిలేజ్ నోటీసులు న్యూఢిల్లీ, జనవరి 31: పెగాసస్ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున.. దీనిపై ప్రత్యేక చర్చ అవసరం లేదని పార్లమెంటరీ వ్యవహారాల మంత
న్యూఢిల్లీ, జనవరి 30: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం అనంతరం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈనెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే తొలి రెండు రోజులు జీరో అవర్ ఉండదని పార్లమెంట్ వర్గాలు తెలిపాయి. 31వ తేదీన ఉభయసభలను ఉద్దే�
Congress Strategy Meet: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఇవాళ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ స్ట్రాటెజీ గ్రూప్ సమావేశమైంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
కొవిడ్ నిబంధనలతో పార్లమెంట్ సమావేశాలు 31న రాష్ట్రపతి ప్రసంగం 1న బడ్జెట్ సమర్పణ న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి వచ్చేనెల 11వ తేదీవరకు జరుగుతాయి. కొంత విరామం తర్వాత మార్చి 14న తిరిగి �
Union Budget -2022 | ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు 2022-23 బడ్జెట్ను లోక్సభలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొవిడ్ మహమ్మారి దృష్ట్యా పార్లమెంట్ ఉభయ
All party meet: కేంద్ర ప్రభుత్వం ఈ నెల 31న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నది. ఈ మేరకు అన్ని పార్టీలకు సమాచారం చేరవేస్తున్నది. జనవరి 31 మధ్యాహ్నం
ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్న కేంద్రమంత్రి నిర్మల రెండు విడుతలుగా సమావేశాలు.. ఏప్రిల్ 8న ముగింపు న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆ రోజు పార్లమెంట్ ఉభయసభల�
Parliament | మరి కొన్ని రోజుల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమయంలోనే దాదాపు 400 మంది పార్లమెంట్ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో