ప్రత్యేక ఈవీఎంలు తయారుచేయాలి అందుకే బ్యాలెట్ విధానం కొనసాగింపు న్యూఢిల్లీ, జూన్ 12: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు వాడటం చూశాం. కానీ, రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం బ్యాలెట్ విధానాన్నే కొనసాగిస�
ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ర్టాలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికైన శాసనసభ్యులను కలిపి �
నాలుగు రాష్ర్టాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరుగనున్నాయి. మొత్తం 57 సీట్లకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయగా.. 41 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు ఎన్నిక జరుగనున్న
ముంబై: హిందీ భాష మాట్లాడేవాళ్లు పానీపురి అమ్ముకుంటారని తమిళనాడు విద్యాశాఖ మంత్రి వివాదాస్పద కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. హిందీ భాషను గౌరవిస్�
న్యూఢిల్లీ: 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. ఈనెల 24వ తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామ�
పాకిస్థాన్లో శనివారం రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు చివరి దాకా ప్రయత్నించిన ప్రధాని ఇమ్రాన్ఖాన్ చివరకు అరెస్టుకు భయపడి దిగివచ్చారు. జాతీయ అసెంబ్లీలో అర్ధర
సమయపాలన పాటించట్లేదంటూ కాగ్ మొట్టికాయలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: రైళ్లు నత్తనడకన నడుస్తున్నాయని, ప్రయాణ సమయం చాలా పెరిగిందని రైల్వే వ్యవస్థపై కాగ్ మొట్టికాయలు వేసింది. రైళ్ల సమయపాలన కూడా చాలా తగ్గిందని
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పినట్టే కేంద్ర ప్రభుత్వ కక్ష సాధింపు మొదలైంది. విద్యుత్తు సంస్కరణలు అమలు చేస్తున్న రాష్ర్టాలకు జీఎస్డీపీలో 0.5 శాతం అదనపు రుణాన్ని తీసుకొనేందుకు గురువారం అనుమతి ఇచ్చ�
Parliament | పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 8వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే గురువారం వాయిదా పడే అవకాశం ఉన్నది. ఈ సారి బడ్జెట్ సమావేశాలు రెండు విడుతలుగా నిర్వహించిన విషయం తెలిసిందే. సమావేశాలు జనవరి 31న ప్రారంభం కాగా
బాయిల్డ్ రైస్ను విదేశాలకు ఎగుమతి చేస్తూనే, చేసే అవకాశం లేదంటూ కేంద్రమంత్రి పీయూష్గోయల్ అబద్ధాలు చెప్పి పార్లమెంట్ ప్రతిష్ఠను దిగజార్చారని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్లమెంట్ను, దేశప్రజలన
Minister KTR | పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) సూటిగా ప్రశ్నించారు. సెస్లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి పార్లమెంటులో చర్చలు నిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతున్న�