న్యూఢిల్లీ : కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు మరోసారి గళమెత్తారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపైన కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ పన్నుపోటుకు వ్యతిరేకంగా.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్�
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాడు. పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన భజ్జీ.. సోమవారం నాడు మరికొందరు సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు సిన�
న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభ సభ్యునిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆప్ తరపున ఐఐటీ ఢిల్లీ మాజీ ప్రొఫ
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇవాళ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా పార్లమెంట్కు వచ్చి ఓటేశారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించినట్లు తెలుస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు మన్�
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభం అయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు స్టార్ట్ అయ్యాయి. లోక్సభ, రాజ్యసభలోనూ కొత్తగా ఎన్నికైన సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. సమావేశాల ప�
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ దేశవ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ ఓటింగ్ జరుగు�
Parliament | పార్లమెంటు వర్షాకాల సమావేశాలు మరికొద్ది సేపట్లో ప్రారంభంకానున్నాయి. సోమవారం నుంచి ఆగస్టు 12 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తం 26 రోజుల్లో 18 సార్లు సభా కార్యక్రమాలు
సమాఖ్య స్ఫూర్తిని పాతరేస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడుతామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు తెలిపారు.