Parliament | పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదాపడ్డాయి. షెడ్యూల్ కంటే ఒకరోజు ముందే బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ నెల 8వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించాల్సి ఉన్నప్పటికీ
న్యూఢిల్లీ : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ కంటే ముందే గురువారం వాయిదా పడే అవకాశం ఉన్నది. ఈ సారి బడ్జెట్ సమావేశాలు రెండు విడుతలుగా నిర్వహించిన విషయం తెలిసిందే. సమావేశాలు జనవరి 31న ప్రారంభం కాగా
బాయిల్డ్ రైస్ను విదేశాలకు ఎగుమతి చేస్తూనే, చేసే అవకాశం లేదంటూ కేంద్రమంత్రి పీయూష్గోయల్ అబద్ధాలు చెప్పి పార్లమెంట్ ప్రతిష్ఠను దిగజార్చారని టీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు. పార్లమెంట్ను, దేశప్రజలన
Minister KTR | పెట్రో ధరల పెంపుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) సూటిగా ప్రశ్నించారు. సెస్లు, క్రూడాయిల్ ధరలు తగ్గించడానికి పార్లమెంటులో చర్చలు నిర్వహించడానికి ఎందుకు వెనుకాడుతున్న�
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కేంద్ర మంత్రులు పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, పార్లమెంట్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని గిరిజన సంక్�
పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రి పీయూ ష్ గోయల్ బరితెగించి మాట్లాడారని, ధాన్యం కొనుగోళ్లపై ఆయన చెప్పినవ న్నీ అబద్ధాలేనని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్ర హం వ్యక్తంచేశారు. క
న్యూఢిల్లీ : కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ జ�
న్యూఢిల్లీ : కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ జ�
కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం గ్రీన్ హైడ్రోజన్ కారులో పార్లమెంట్కు చేరుకున్నారు. గడ్కరీ తన నివాసం నుంచి పార్లమెంట్కు ఈ కారులో ప్రయాణించారు. భారత్లో భవిష్యత్ హైడ్రోజన్ కార�
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేవిధంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం �
ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంట్లో మాట్లాడుతూ ‘పార్లమెంట్ దర్వాజలు మూసి తెలంగాణ బిల్లు అమోదించుకున్నార’ని అసంబద్ధమైన వాదన తెరపైకి తెచ్చారు. ్ల ప్రధానికి తెలంగాణపై మదిలో ఎక్కడో వ్యతిరేక భావం ఉన్నదనే సం�