గతంలో పార్లమెంట్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారని, లోపాలు లేని చట్టాలు రూపొందేవని సీజేఐ జస్టిస్ రమ ణ అన్నారు. ప్రస్తుతం న్యాయవాదుల సంఖ్య బాగా తగ్గిపోయిందన్నారు. ఉపరాష్ట్రపతి ధన్కర్ సన్మాన సభలో సీజ�
కనీస వేతనం, ఉద్యోగ భద్రత వంటి కీలక అంశాల సాధనే లక్ష్యంగా నేషనల్ ఎంప్లాయ్మెంట్ పాలసీని (జాతీయ ఉపాధి విధానం) చట్టబద్ధం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
న్యూఢిల్లీ: నాలుగు రోజులు ముందుగానే పార్లమెంట్లో ఉభయసభలు వాయిదాపడ్డాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమై నేటికి 16 రోజులు. అయితే ఇవాళ సభా కార్యక్రమాలు ముగిసిన తర్వాత రెండు సభలను నిరవధికం�
వినియోగదారులకు షాక్ తగిలేలా కొత్త విద్యుత్ చట్టాన్ని తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ చట్టానికి ఆమోద ముద్ర లభిస్తే అధిక ప్రభావం మన మీదే పడనున్నది. కేంద్ర ప్రభుత్వం నేడు నూతన విద్యుత్ బిల్లును �
విద్యుత్తు రంగానికి శాపంగా పరిణమించే సవరణ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారన్న వార్తల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్పై విద్యుత్తు ఉద్యోగులు, కార్మిక సంఘాలు జంగ్సైరన్ మోగించ�
కేంద్రం తీసుకురానున్న విద్యుత్తు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 8 నుంచి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఐక్య కార్యాచరణ కమిటీ నిర్ణయించింది. దీనిలో భాగంగా కార్పొర�
న్యూఢిల్లీ: సెంట్రల్ పూల్లో గోధుమ నిల్వల్లో కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో మంగళవారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చార�
అహంభావంతో కండ్లు మూసుకుపోయిన బీజేపీ ప్రభుత్వానికి దేశంలో ఎగబాకిన ద్రవ్యోల్బణం కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు.
వరుసగా పదో రోజూ టీఆర్ఎస్ ఎంపీలు ప్రజా సమస్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో గళమెత్తారు. నిత్యావసరాల ధరలు, జీఎస్టీ పెంపు, ద్రవ్యోల్బణం, అగ్నిపథ్ సహా ప్రజా సమస్యలపై చర్చ చేపట్టాలని డి మాండ్ చేశారు. శుక్రవారం ఉ