ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను కలిశారు. సోమవారం హైదరాబాద్ నందినగర్లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఆయా శాఖల అధికారులతో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి (జీహెచ్ఎంసీ కమిషనర్) �
హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీజేపీలో చేరడంపై ఆ పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. సైదిరెడ్డి చేరికపై తమకు తీవ్ర అభ్యంతరం ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనకు నల్లగొండ ఎంపీ టికెట్ ఇవ్వద్ద
14 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని మాజీ సీఎం, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశంలోనే నంబర్వన్గా నిలిపారని మహబూబాబాద్ ఎంపీ, బీఆర�
ఉద్యమం నుంచి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే బీఆర్ఎస్ అధినేత మరోసారి కదనభేరిని మోగించబోతున్నారు. నేడు ఎస్సారార్ కళాశాల మైదానం నుంచే పార్లమెంట్ ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజా తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉండబోతుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని పద్మావతీ గార్డెన్స్లో గోపాల్పేట, రేవల్లి మండల�
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్లు పొందినవారిని చూస్తే పార్టీ గెలిచేది కష్టమేనని ఆ పార్టీ సీనియర్ నాయకుడు బక్క జడ్సన్ పేర్కొన్నారు. రాహుల్గాంధీని గతంలో తిట్టినవారికి టికెట్లు ఇస్తే కార్యక
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ల పెంపునకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో గ్రామీణ బూత్ స్థాయిలో ఒక పోలింగ్ కేంద్రానికి 1500 మ�
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన వాహనాలు తనిఖీల్లో ఓ ద్విచక్ర వాహనంలో తరలిస్తున్న రూ.10,78,885 నగదు, బంగారు, వెండి ఆభరణాలను ఎస్ఆర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీఎం రేవంత్రెడ్డి బీజేపీలో చేరటం ఖాయమని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పారు. రేవంత్ గురువు చంద్రబాబు కూడా అమిత్షాకు ఈ విషయాన్ని చెప్పారని అన్నారు.
సిరిసిల్ల నియోజకవర్గంలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండలాల్లో శనివారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి ఆధ్వర్యంలో సాయిశివ
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఇటీవల బీజేపీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బీబీపాటిల్ పేరును ప్రకటించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ శుక్ర
అనుమానాస్పదమైన బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ బ్యాంకర్లను కోరారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా గురువారం జీహెచ్ఎంసీ ప్రధా