పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం స్థానాన్ని బీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుందని బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అధ్య�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి సత్తా చాటుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇది ఏ ఒ�
పార్లమెంట్ ఎన్నికల్లో తమ్ముడు రేవంత్రెడ్డికి ఓటు వేస్తే పెద్దన్న మోదీకి వేసినట్లేనని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ని ఓ ఫంక్�
రాబోయే కొద్ది రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు వెళుతున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,100 కోట్ల న�
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 24 మంది ఇన్స్పెక్టర్లు బదిలీ అయ్యారు. ఈమేరకు గురువారం పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ఝా ఉత్తర్వులు జారీ చేశారు. సుబేదారిలో పనిచేస్తున్న ఎస్ వాసుదేవరావు మల్టీజోన్కు, ఆ
దేశంలో కాంగ్రెస్, బీజేపీ బద్ధశత్రువుల్లా కనిపిస్తాయి. కానీ, రాష్ట్రం లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా సీఎం రేవంత్ వాలకమే అందుకు కారణం. ప్రధాని మోదీని ఆయన ఆకాశానిక�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవా రం మండలకేంద్రంలోని రైతుబం ధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు జగ�
ప్రధాని నరేంద్రమోదీ పర్యటన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరాశను మిగిల్చింది. మంగళవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ప్రధాని మోదీ జిల్లాకు ఎలాంటి వరాలు ప్రకటించలేదు. దీంతో ప్రజలతో పాటు బీజేపీ శ్రేణులు సై
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా మహబూబ్నగర్ ఎంపీ స్థానానికి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డిని ఎంపిక చేశారు. సిట్టింగ్ ఎంపీకే
నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో బుధవారం (నేడు) స్టాండింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. ఈ నెల 2న బీఆర్ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం తరపున ఏడుగురు కార్పొరేటర్లను స్టాండింగ్
పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా జరిగేలా పొలిటికల్ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్రాస్ కోరారు. మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. డీఎస్సీ మెగా డీఎస్సీ కాదని.. దగా డీఎస్సీ అని, ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 20 వేల పోస్టులకు తగ్గకుండా మెగా డీఎస్సీ వేయాలని, లేకుంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాం�
భూపాలపల్లిలోని దళితబంధు రెండో విడుత లబ్ధిదారులు సోమవారం రోడ్డెక్కారు. గ్రౌండింగ్ పూర్తయి కలెక్టర్ ఖాతాలోకి చేరిన నిధులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే పార్లమెంట�
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేవుడు కరుణించి, బీజేపీ హైకమాండ్ అవకాశమిస్తే చూద్దామంటూ ఆమె వ్యాఖ్యానించారు.