రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది మెగా డీఎస్సీ కాదని, దగా డీఎస్సీ అని డీఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులు పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం 20 వేల పోస్టులకు తగ్గకుండా డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డి�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మహబూబాబాద్ పార్లమెంట్ పరిధి�
ఎన్నికలకు ముందు అనే క హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం చేతగాక ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్
ఐటీడీఏ చరిత్రలో తొలిసారి మహిళా ఐఏఎస్ పీవోగా నియమితులయ్యారు. ఫిబ్రవరి 12న జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో ఏటూరునాగారం పీవోగా చిత్రామిశ్రా బదిలీపై వచ్చారు. ఇక్కడ పీవోగా అంకిత్ను నిజామాబాద్ అదనపు కలెక్టర్గా �
రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విధులు, బాధ్యతల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ హనుమంతు కె.జెండగే నోడల్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం వివిధ విభాగాలకు నియమించి
న్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా ప్రశాంత వాతావరణంలో జరిగేందు కు తనిఖీ బృందాలు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ఈవీడీఎం డైరెక్టర్, ఎన్నికల జిల్లా నోడల్ అధికారి ప్రకాష్ రెడ్డి అన�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛా వాతావరణంలో జరిగేలా, నగదు పంపిణీని అరికట్టేందుకు విసృ్తత చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్
రాబోయే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ కోరారు. శనివారం నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర�