పార్లమెంటు టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలకు ‘కనుగోలు’ ఫ్లాష్ సర్వే షాకిచ్చింది. ఇప్పటి వరకు చక్కర్లు కొట్టినవారి పేర్ల స్థానంలో కొత్త ముఖాలు వచ్చి చేరాయి. ఆశలు పెట్టుకున్న వారిలో దాదాపు సగం మందిక�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇరు రాష్ర్టాల సరిహద్దు జిల్లాల అధికారులతో నాగపూర్ ఐజీ చెర్రింగ్ డోర్జే ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
నిజామాబాద్, జహీరాబాద్ లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను గులాబీ బాస్ కేసీఆర్ ప్రకటించారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్ నుంచి గాలి అనిల్ కుమార్ పేర్లను ఖరారు చేశారు.
‘తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కేంద్రంగా ఉన్న వరంగల్ ప్రజలు ఎప్పుడూ బీఆర్ఎస్ వెంటే ఉంటారు.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ గులాబీ పార్టీకి మద్దతు తెలుపుతారు’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ వీసీ హాల్లో ఎన్నికల నోడల్ అధికారులతో ఎన్నికల సన్నద్�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్నివిధాలా సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. జిల్లా కలెక్టర్లు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో మంగళ
మహబూబ్నగర్ స్థానిక సంస్థల శాసన మండలి ఉపఎన్నికల్లో అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను మంగళవారం కలెక్టరేట్లో అధికారులు పరిశీలించారు. 16 మంది 28 సెట్లు నామినేషన్లు వేయగా రిటర్నింగ్ అధికారి రవినాయక్, �
వచ్చే పార్లమెంట్ ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించా రు. మంగళవారం సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి ఎన్నికల ప్రధాన
బీఆర్ఎస్కు కార్యకర్తలే బలమని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కోరారు. ములుగు నియోజకవర్గంలో గత పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన మెజార్టీ�
పార్లమెంట్ ఎన్నిక లు సజావుగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉం డాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్, ఎల్ఏ ఆర్అండ్ఆర్ ప్రత్యే
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులు తమ డేటాను వెంటనే సమర్చించాలని కలెక్టర్ దాసరి హరిచందన ఆదేశించారు. కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 12న కరీంనగర్లో నిర్వహించనున్న కదనభేరి బహిరంగ సభకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కరీనంగర్లో మంగళవారం నిర్వహించే కదనభేరి సభకు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో కదిలిరావాలని వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీ నరసింహార�
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, పెద్దపెల్లి పార్లమెంట్ నుండి పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు భారీ మెజార్టీ ఇవ్వాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాక�