ఎన్నికల ప్రవర్తన నియమావళిని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని లోక్సభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. కలెక్టరేట్లో ఆదివారం అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి �
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఆదివారం హనుమకొండ కలెక్టరేట్లో ఎన్నికలకు సంబంధించిన వ�
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మతం, దేవుడి పేరుతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో టీఎస్ ఎప్సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సిం గ్) వాయిదా పడే అవకాశం ఉన్నది. మే 9, 10న ఇంజినీరింగ్, 11, 12న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తామని జేఎన్టీయూ అధికారులు గత�
ఎన్నికల కోడ్ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ తేదీలు వెలువడిన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎన్నికల ప్రవర్తనా
రాబోయే పార్లమెంట్ ఎన్నికలను భారత ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పక్కాగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయం తి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పార్లమెం ట్
ఎన్నికల పండుగకు తెర లేసింది. సార్వత్రిక సమరానికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) శనివారం షెడ్యూల్ను విడుదల చేసింది. మే 13న తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుపనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగింది. దీంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి(మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్)అమల్లోకి వచ్చింది. దీనిలో భాగంగా రాజకీయ పార్టీలకు సంబంధించి ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్స్ తొలగి�
భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ప్రకారం పార్లమెంట్ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ప్రియాంక సూచించారు. స్థానిక ఐడీవోసీలో శనివారం జరిగిన అధికారుల సమావేశంలో ఆమె మ�
పార్లమెంట్ ఎన్నికల నగరా మోగింది. ఈ మేరకు శనివారం కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కలెక్టర్లు ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తూ ప్రవర్తనా నియ
ఒక వైపు కోర్టులో కేసు నడుస్తుండగా మరో వైపు ఎ మ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చే యడం రాజకీయ కుట్రలో భాగమేనని, అ రెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు నారాయణపేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్�
Lok Sabha Elections | ధన బలం, కండబలం నియంత్రణ మందున్న అతిపెద్ద సవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప
తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిసి మూడు నెలలు గడిచిపోయాయి. మరికొద్ది రోజుల్లో దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రజలను ఆకట్టుకోవడానికి మళ్లీ నాటకాలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో తెలం�