సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్దత్ తెలిపారు. సోమవారం ముదిగొండ మండలం వల్లభి శివారులో ఏర్పాటుచేసిన చెక్పోస్ట్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల వద్ద అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సూచించారు. ఈ సందర్భంగా నగరంలోని కాల్వొడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఎస్ఎస్టీ చెక్పో�
ఎన్నికల ప్రచార సభలు, సమావేశాలు, ఇతర కార్యక్రమాల కోసం ముందస్తుగానే దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుందని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సూచించా
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బ్యాంకర్లు అనుమానాస్పద లావాదేవీలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి గ్రీవెన్స్ కమిటీకి సమాచారం అందించాలని నల్లగొండ జిల్లా కల
పెద్దపల్లిలో డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తమ ఇండ్లు తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్ల�
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. ప్రస్తుతం కోడ్ అమల్లోకి రాగా జిల్లా పోలీసుశాఖ భారీబందోబస్తు ఏర్పాటు చేసింది.
భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహిస్తామని, ఇందుకు అన్ని పార్టీలు సహకరించాలని కలెక్టర్, రిటర్నింగ్ అధికారి హనుమంతు కె. జెండగే కోరారు. ఎలక్షన్స్ కోసం ఇబ్బందులు లేక�
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం షెడ్యూలు విడుదల చేయడంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చింది. దీంతో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మతోన్మాద శక్తులకు ఓట్లు వేయకుండా లౌకిక శక్తులకు వేసి గెలిపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. ఆదివారం మెదక్ జిల్లాకేంద్రంలోని కేవల్ కి�
లోక్సభా ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు ఆదివారం పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డు, గుండాల మండలంలోని పలుచోట్ల చెక్పోస్టులు ప్రారంభించారు.