పార్లమెంట్ ఎన్నికల్లో 85 ఏళ్లు వయసు పైబడిన వారితో పాటు దివ్యాంగ ఓటర్లకు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం ఎన్నికల సంఘం కల్పించింది. మే 13న మహబూబాబాద్ పార్లమెంటు ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోస
పార్లమెంట్ ఎన్నికల వేళ జిల్లాపై పోలీస్ శాఖ డేగకన్ను వేసి ఉంచింది. ఇటు ఎన్నికల వేడి, అటు మావోయిస్టుల అలజడి నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కలెక్టర్ ప్రియాంక, ఎ�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రింటింగ్ ప్రెస్ నిర్వాహకులు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ అన్నారు. ప్రింటింగ్ ప్రెస్, పెట్రోల్ బంక్, గోల్డ్ షాపు�
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పార్లమెంట్ ఎన్నికలను సమన్వయంతో నిర్వహించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ రోహిత్ రాజు ఏపీ సరిహద్దు పోలీస్ అధికారులతో వ
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లు, పోలింగ్ సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. గురువారం కలెక్టర్.. ఖ�
రాష్ట్రంలో పారిశ్రామిక రంగం గత ఐదు నెలల నుంచి పూర్తిగా పడకేసింది. అసెం బ్లీ ఎన్నికల కోడ్ మొదలైనప్పటి నుంచి కొత్త పరిశ్రమలకు అనుమతులు, భూముల కేటాయింపులు నిలిచిపోయాయి. కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్�
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం నిర్ణయించింది. భువనగిరి పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని కూడా ప్రకటించింది. సీపీఎం భువనగిరి అభ్యర్థిగా జహంగీర్ పోటీ చేస్తారని ఆ �
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటేసి కష్టాలు కొని తెచ్చుకోవద్దని, తనను గెలిపిస్తే కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్ అన్నారు. బుధవారం సంగా�
పార్లమెంట్ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు మీడియా సహకారం ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నా రు. సూర్యాపేట కలెక్టరేట్లో బుధవారం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మ�
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ సీటు కొత్త తలనొప్పిని తెచ్చి పెడుతున్నది. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య అభ్యర్థి చిచ్చు పెడుతున్నది. సీటు కోసం స్వయంగా అన్నదమ్ముల మధ్య అంతర్గత వార్ నడుస్తున్నది.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై ముమ్మర తనిఖీలు చేపట్టారు. కడ్తాల్ కేంద్రం సమీపంలోని టోల్ప్లాజా వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్టును బుధవారం సాయంత్రం శంషాబాద్
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. బుధవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెంట్రల్ పోలీస్ ఫోర్స్, పారా మిలటరీ
జిల్లాలో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచుతామని ఐజీ సుధీర్బాబు అన్నారు. బుధవారం సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆయన సందర్శించి ప�