ఆటో డ్రైవర్ల సమస్యలపై పోరాడుతామని మాజీ ఎంపీ వినోద్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం మానకొండూర్లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆటో యూనియన్ నాయకులు, డ్రైవర్లతో ఏర్పాటు చేసిన సమావేశానికి వినోద్కుమార�
గులాబీ అడ్డా అయిన మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సత్తాచాటుదామని క్యాడర్కు మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన
పార్లమెంట్ ఎన్నికల వేళ ఎన్నికల యంత్రాంగం నిఘాను మరింత పెంచింది. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 50 వేల నగదుకు మించి తీసుకువెళితే పట్టుక�
ప్రజల ఆశీర్వాదం పద్మారావుగౌడ్కు ఉన్నదని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తాడని సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకిచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేసిన పాపాన పోలేదు. యాసంగి దినం పంటలు ఎండుతుంటే మంత్రులు చోద్యం చూస్తున్నారు. నీళ్లుండీ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతు సమస
మండలంలోని పలుగ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పర్యటించారు. మాజీసర్పంచ్ నాగరాజు ఇంటి వద్ద కార్యకర్తలతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన�
‘బీఆర్ఎస్ హయాంలోనే కరీంనగర్లో అభివృద్ధి జరిగింది. ఇంటింటికీ సంక్షేమ ఫలాలు అందాయి. అటు డబుల్ ఇంజిన్ సరారు అని చెప్పుకునే బీజేపీ, ఇటు మాటలతో కోటలు కట్టే కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యం.
మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోరు రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా పోరు సాగిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్ని�
పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఇటీవల గడ్చిరోలిలో జరిగిన ఎన్కౌంటర్ మావోయిస్టులు మృతి చెందగా, పోలీసుశాఖ అప్రమత్తమైంది.
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో భాగంగా శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం వరకు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ వివిధ విభాగాల అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించి రూ.46.61 లక్షల నగదును ప�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా పనిచేయాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి పిలుపునిచ్చారు. శనివారం ఆసిఫాబాద్లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో నిర్వహించిన �
పార్లమెంట్ ఎన్నికల విధులు బాధ్యతగా నిర్వర్తించాలని ఎస్పీ బిరుదరాజు రోహిత్ రాజు అన్నారు. తన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పోలీస్ అధికారులతో శనివారం నేర సమీక్షా సమావేశం నిర్వహించారు
సెక్టార్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైరా మండల కేంద్రంలో సెక్టార్ అధికార