సార్వత్రిక ఎన్నికల నిర్వహణపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఏర్పాట్లలో నిమగ్నమైంది. కోడ్ అమలులో ఉండటంతో అన్ని రకాల వ్యవహారాలపై నజ
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు (గురువారం) కాగజ్నగర్ పట్టణంలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు,కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ, సిర్పూర్ �
చట్టం నుంచి తప్పించుకోవడం అసాధ్యమని, బాధ్యతగా మెలగాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో రౌడీషీటర్లకు కౌన్సెలింగ
మైనార్టీ మహిళల కోసం ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన కుట్టుమిషన్లు ఆరు నెలలుగా మూలుగుతున్నాయి. పంపిణీకి ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని చెప్పిన అధికారులు.. ఇప్పుడేమో సర్కారు నుంచి అనుమత
పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో గోడలపై సున్నం వేసి రాతలు తొలగించడం, శిలా ఫలకాలకు పాలథిన్ కవర్లు కప్పి కనిపించకుండా చర్యలు తీసుకోవాలి. కానీ పత్తిపాక గ్రామంలో శిలా ఫలకాలకు బతుకమ్మ చీ�
పార్లమెంట్ ఎన్నికల మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు నేతృత్వంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్లో నిర్వహించారు. జిల్
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి జహీరాబాద్ గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి అన
ఓటు హ క్కు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనాలని మహబూబ్నగర్ అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేర కు స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎ లక్ట�
జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి తొలిదశ ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. మంగళవారం ఐడీవోసీ సమావేశ మంది�
కాంగ్రెస్ అంటేనే... కరువు, ఆకలికేకలు, తాగునీటి ఎద్దడి..ఆ పార్టీ అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే తెలంగాణలో కరెంటు పోయింది.. కరువొచ్చింది. ప్రజాసంక్షేమం అటకెక్కింది. ఈ ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దెదింప
“కాంగ్రెస్.. ఓ డ్రామా కంపెనీ. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ఎన్నికల కోడ్ అంటూ నాటకాలు ఆడుతున్నది. ప్రజలు ఆ పార్టీ మోసాలను గమనించాలి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి.
కారు పార్టీ మరింత స్పీడ్ పెంచనున్నది. ద్విముఖ వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లనున్నది. ఓ వైపు రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అన్నదాతకు అండగా నిలుస్తూనే.. మరో వైపు పార్�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం తీసుకొచ్చిన ఎన్నికల యాప్లను రాజకీయ పార్టీలు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎం పీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపే ధ్యేయంగా కష్టపడుదామని ఎమ్మెల్సీ దండె విఠల్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలత�
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఓటర్లను ప్రభావితం చేసే నగదు, మద్యం పంపిణీపై పోలీసుల నిఘా పెరి�