పార్లమెంట్ ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. చేవెళ్ల పార్లమెంట్ నుంచి బరిలో ఉండే అభ్యర్థులను బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రకటించడంతో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా సరిహద్దు నాయకన్గూడెం టోల్ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన చెక్పోస్టులో బీఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వా�
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహిం�
పార్లమెంట్ ఎన్నికల సమర్థ నిర్వహణకు పీవో, ఏపీవోలుగా నియమించిన వారందరికీ సోమ, మంగళవారం ఉదయం, మధ్యాహ్న సమయంలో శిక్షణ ఇచ్చేందుకు 15 కళాశాలలో ఒక్కొక్క కాలేజీలో నాలుగు హాల్లో మొత్తం 60 హాళ్లలో మొత్తం 11,442 మందికి
ఎన్నికలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని అధికారులకు మెదక్ పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని చొప్పదండి నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి భూపతి రెడ్డి, గ్రంథాలయ సంస్
పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించే అర్హులైన ప్రతిఒకరికీ తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ ఆదేశించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి గెలుపు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంఘ విద్రోహశక్తులు, మావోయిస్టుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగించాలని కేంద్ర ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో.. మహారా�
బీఆర్ఎస్ పార్టీ నుంచి చెత్త సరుకుపోతున్నదని, గట్టి సరుకైన కార్యకర్తలు కేసీఆర్ వెన్నంటే ఉన్నారని మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. పదవులు, వ్యాపారాలు, కాంట్రాక్టుల కోసం బీఆర్�
పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ శ్రేణులు దూకుడు పెంచాయి. శనివారం తాండూరు సమీపంలోని జీపీఆర్ గార్డెన్లో బీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
పార్లమెంట్ ఎన్నికలకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలకాగా, ఎన్నికల సిబ్బంది నియామకం, శిక్షణ, ఈవీఎంలను సిద్ధం చేసే పనిలో జిల్లా ఎన్నికల అధికారులు నిమ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.