కూసుమంచి, మార్చి 31 : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జిల్లా సరిహద్దు నాయకన్గూడెం టోల్ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన చెక్పోస్టులో బీఆర్ఎస్ పార్టీమెంటరీ పార్టీ నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వాహనాన్ని పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. పాలేరు రిజర్వాయర్, నేలకొండపల్లిలో ఎండిన పంటల పరిశీలనకు వచ్చిన నాయకుల వాహనాలను తనిఖీ చేశారు.