వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమష్టిగా పనిచేయాలని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చా
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో బాధ్యతగా నిర్వర్తించాలని, ముఖ్యంగా ప్రిసైడింగ్ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అతి విశ్వాసమో లేక గెలుపుపై ధీమానో కానీ మనం కొన్ని పొరపాట్లు చేసినం. వాటిని సవరించుకొని ప్రజల్లో ఉన్న అపోహలను తొలగిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మనదే సునాయసమైన గెలుపు అని మాజీ మంత్ర�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన పేరుతో కులపాలన కొనసాగిస్తున్నదని, అన్ని రకాల పదవులను రెడ్డి సామాజిక వర్గానికి కల్పిస్తూ బీసీ సామాజిక వర్గాన్ని విస్మరిస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జా�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ పోలీసులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేపట్టిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద రూ. 37,50,000 నగదు పట్టుబడింది. సికింద్రాబాద్ రైల్వే ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్గౌడ్ కథనం
రానున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. కమిషనరేట్ పరిధిలోని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని మేడ్చల్, మల్కా�
పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్లో మొత్తం 18,19,397 మంది ఓటర్లు ఉండగా, ఇందులో 40 ఏండ్లలోపు వారు 5,02,897 మంది ఉన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతున్నది. ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఎన్నికల విధులు, కోడ్ పరిశీలనకు 5,629 మంది నియమితులయ్యారు.
పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సోమవారం కొండాపూర్ మండల మఖ్య కార్యకర్తల సమావ�
సికింద్రాబాద్ ఎంపీ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఐదేండ్లలో చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ నగరానికిగానీ తెలంగాణకుగానీ ప్రత్యేకంగా తీసు�
లింగంపేట్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి హాజరైన మాజీ మంత్రి హరీశ్రావు మండలంలోని లింగంపల్లి ఖుర్దు గ్రామంలో ఎండిన వరి పంట పొలాలను పరిశీలించారు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆదివారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల ముథోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు రమాదేవి, లోలం శ్యాంసుందర్, కిరణ్ కొమ్రేవార్ మ�
పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే ఇంతవరకు ఏ ఎంపీలు చేయలేని పనులు చేసి చూపిస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో ఆదివారం ఏర్పాటు చేస�
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మండల కేంద్రంలోని జాతీ య రహదారిపై పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వాహనంలో ఎలాంటి బిల్లు లు లేకుండా తరలిస్తున్న రూ. 2.39 లక్షల నగదును స్వాధీనం చేసుకొ�
శాంతి భద్రతలు కాపాడడం మనందరి బాధ్యత అని కాగజ్నగర్ డీఎస్పీ కరుణాకర్ అన్నారు. ఆదివారం కాగజ్నగర్ పట్టణంలోని పాత ఫారెస్ట్ చెక్ పోస్టు నుంచి తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ చౌరస్తా, బాలాజీనగర్, అంబేద్కర