కాంగ్రెస్వి ఎప్పుడూ మాయమాటలేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు విమర్శించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ప్రజలకు ఇవే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పాలనను
Telangana | పార్లమెంట్ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లాలో బీజేపీ అంతర్గత సమస్యలతో సతమవుతున్నది. కీలకమైన ఈ ఎన్నికల వేళ ఆ పార్టీ ముఖ్యనేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. గ్రూపు రాజకీయాలు కమలం పార్టీని తీవ్రంగా కలవ
రానున్న పార్లమెంట్ ఎన్నికలు దేశ భవిష్యత్కు కీలకమని, బీజేపీ మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థానిక రెడ్హౌస్ల�
‘అధికార దాహంతో..వారంటీ లేని గ్యారెంటీలు ఇచ్చి.. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. తెలంగాణ ప్రాంత సంపదను ఢిల్లీకి తాకట్టుపెట్టి ఇక్కడి ప్రజల కష్టాన్ని దోచుకొని అన్యాయం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊర�
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలగమని, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి గెలుపుఖాయమని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో భూస్థాపితం చేస్తామని మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అలవాల రాజా, దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముద్దా పిచ్చయ్య,
ఈవీఎంల మొదటి ర్యాండమైజైషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల సంఘం ఆదే�
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోనున్నదని, పార్టీ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని నగరానికి చె
పార్లమెంట్ ఎన్నికల సమరానికి అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధమైంది. ఎన్నికల నియమావళిని పటిష్టంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. ఇందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో భాగంగా రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగు వేయాల్సి ఉండగా నిజామాబాద్ నగరంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాదిగలను రాజకీయంగా అణచివేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడ�
స్థానిక సంస్థల శాసన మండలి ఉప ఎన్నిక కౌంటింగ్ జూన్ 2కు వాయిదా వేసినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ రవినాయక్ సోమవారం ప్రకటనలో తెలిపారు. మంగళవారం జరిగే ఉపఎన్నిక కౌంటింగ్ను వాయిదా వేస్తూ, జూన్ 5వ తేద
vమెడికల్ కళాశాలలోని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగులను ఎంపిక చేయాలని కలెక్టర్ శ్రీహర్ష పేర్కొన్నారు. కలెక్టరేట్లో మెడికల్ కళాశాల కోసం తాత్కాలిక ఉద్యోగుల నియామకంపై సోమవారం సమీక్ష నిర్వ�
పార్లమంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. సోమవారం కాగజ్నగర్ పట్టణంలోని వివేకా�